Chandana R

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులను ఖండిస్తూ వికారాబాద్‌లో కొవ్వత్తుల ర్యాలీ

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ భారతదేశ వ్యాప్తంగా హిందూ సంఘాలు నిరసనలు చేపడుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లా కేంద్రంలో విశ్వహిందూ పరిషత్ (విహెచ్‌పీ) ఆధ్వర్యంలో కొవ్వత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ హిందూ సంఘాల నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. గత ఆగస్టు నెల నుంచి బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై వరుస దాడులు జరుగుతున్నాయని, ఇది తీవ్రంగా ఆందోళన కలిగించే అంశమని వక్తలు పేర్కొన్నారు. మతపరమైన గుర్తింపు…

Read More

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆగ్రహం.. 10 వేల కోట్లు వెంటనే చెల్లించాలి: ఎస్. దుర్గయ్యగౌడ్

బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని బీసీ పొలిటికల్ ఫ్రంట్ వైస్ చైర్మన్ ఎస్. దుర్గయ్యగౌడ్ ఆరోపించారు. హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద సుమారు రూ.10 వేల కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. నిన్న ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.365.75 కోట్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారని, అయితే…

Read More

కేసీఆర్ ప్రెస్ మీట్‌పై కాంగ్రెస్ ఫైర్.. 10 ఏళ్ల పాలనలో ఒక్క అభివృద్ధి చూపించండి: చెన్నగాని దయాకర్

ఇటీవల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు సంవత్సరాల విరామం తర్వాత నిర్వహించిన ప్రెస్ మీట్ తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో ఓకే టీవీకి ఇచ్చిన ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో టీపీసీసీ అధికార ప్రతినిధి, టీపీసీసీ జనరల్ సెక్రటరీ చెన్నగాని దయాకర్ కేసీఆర్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ప్రెస్ మీట్ పూర్తిగా అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలకే పరిమితమైందని, కానీ తన పదేళ్ల పాలనలో తెలంగాణకు చేసిన ఒక్క…

Read More

రవాణా శాఖలో అవినీతి తిమింగలం.. డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ కిషన్ నాయక్ వద్ద రూ.200 కోట్ల ఆస్తులు బయటపడ్డాయి

రవాణా శాఖలో భారీ అవినీతి తిమింగలం వెలుగులోకి వచ్చింది. మహబూబ్‌నగర్ జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ (డీటీసీ) ఎం. కిషన్ నాయక్ వద్ద ఆదాయానికి మించిన ఆస్తులు భారీగా ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ప్రాథమిక అంచనాల ప్రకారం ఆయన వద్ద ఉన్న ఆస్తుల బహిరంగ మార్కెట్ విలువ సుమారు రూ.200 కోట్ల వరకు ఉంటుందని ఏసీబీ వెల్లడించింది. ఈ నేపథ్యంలో కిషన్ నాయక్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న ఫిర్యాదుల…

Read More

న్యూ ఇయర్ వేడుకలపై ఎక్సైజ్ కఠిన ఆంక్షలు.. డ్రగ్స్ వాడితే పీడీ కేసులు, ఈవెంట్ పర్మిషన్ తప్పనిసరి

నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మాదకద్రవ్యాలు, అక్రమ మద్యం వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ కఠిన చర్యలకు సిద్ధమైంది. వేడుకల ముసుగులో డ్రగ్స్, గంజాయి, సింథటిక్ డ్రగ్స్ వాడితే పీడీ యాక్ట్ కింద కేసులు తప్పవని అధికారుల గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఈవెంట్ పర్మిషన్ లేకుండా వేడుకలు నిర్వహిస్తే నేరుగా జైలుకే పంపిస్తామని స్పష్టం చేశారు. ఈ నెల 27 నుంచి 29 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించనున్నట్లు ఎక్సైజ్…

Read More

ఫోన్ ట్యాపింగ్ కేసుపై హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు.. నోటీసులకు భయపడేది లేదంటూ సవాల్

ఫోన్ ట్యాపింగ్ కేసుపై రాజకీయ దుమారం మరింత ఉధృతమవుతోంది. ఈ వ్యవహారంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో స్పందించారు. మీడియాతో జరిగిన చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ, “ఇలాంటి తాటాకు చప్పుళ్లకు మేము భయపడేది లేదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు ఇస్తామంటూ లీకులు ఇచ్చి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. నోటీసులు, కేసులు మాకు లెక్కే కాదు. రెట్టించిన ఉత్సాహంతో ప్రభుత్వాన్ని నిలదీస్తాం” అని స్పష్టం చేశారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి…

Read More

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు.. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుకు నోటీసులపై ఉత్కంఠ

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ (Special Investigation Team) దర్యాప్తు వేగం పెంచింది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ రావు ప్రభాకర్ రావును తాజాగా సిట్ అధికారులు విచారించారు. అయితే ఆయన విచారణకు పూర్తిగా సహకరించడం లేదని పేర్కొంటూ, మరింత కస్టడీ అవసరమని కోర్టును ఆశ్రయిస్తూ మరోసారి రిమాండ్ పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ప్రభాకర్ రావు కస్టడీ గడువు మరో 48 గంటల్లో ముగియనున్న నేపథ్యంలో, ఇప్పటికే అరెస్టయిన…

Read More

సమాజం మాట్లాడని సమస్యను తెరపైకి తీసుకొచ్చిన ‘దండోరా’ – డిసెంబర్ 25న గ్రాండ్ రిలీజ్

స‌మాజంలోని ఎవ‌రూ చూపించ‌ని స‌మ‌స్యను చూపించారుసమాజంలో ఉన్న ఒక ప్ర‌ధాన‌మైన స‌మ‌స్య‌ను .. ఎవ‌రూ ట‌చ్ చేయ‌ని పాయింట్ ని ఎంతో ఎమోష‌న‌ల్ కంటెంట్ తో ద‌ర్శ‌కుడు తెర‌పై చూపించార‌ని అన్నారు నిర్మాత ర‌వీంద్ర బెన‌ర్జీ. కలర్ ఫొటో, బెదురులంక 2012 లాంటి వైవిధ్య‌మైన‌ చిత్రాల‌ను నిర్మించి హృదయాల‌ను గెలుచుకున్న ఆయ‌న నుంచి మ‌రో ఆస‌క్తిక‌ర ప్ర‌య‌త్న‌మిది. లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. శివాజీ, న‌వ‌దీప్‌, నందు, ర‌వికృష్ణ‌, మ‌నికా చిక్కాల‌, మౌనికా రెడ్డి,…

Read More

వాయిదాల‌తో కృతి శెట్టి కెరీర్ డీలా? రిలీజ్ కోసం కళ్లుకాయలు కాస్తున్న బేబ‌మ్మ

వాయిదాల‌తో ఆ బ్యూటీ డీలా ప‌డిపోతుందా?ఎవ‌రికైనా స‌క్సెస్ తోనే ఊపొస్తుంది. ఇంకా ఉత్సాహంగా రెట్టింపు వేగంతో ప‌ని చేయాలనిపిస్తుంది. అదే ప‌నిని ఇంకెన్ని ర‌కాలుగా చేయ‌గ‌ల‌మో! మైండ్ ఆలోచించ‌గ‌లుగుతుంది. స‌క్సెస్ లేని ప‌నితనంలో ఎంత మాత్రం ప‌స క‌నిపించ‌దు. న‌త్త‌న‌డ‌క‌న సాగుతుంది. చేద్దాంలే? చూద్దాంలే! అన్న‌ట్లే సాగుతుంది. తాజాగా ముంబై బ్యూటీ కృతిశెట్టి కూడా అలాగే డీలా ప‌డిన‌ట్లు క‌నిపిస్తుంది. కృతిశెట్టి టాలీవుడ్ లో పెద్ద హీరోయిన్ అవుతుంద‌నుకున్నారు. అందం, అభిన‌యం , ఉప్పెన‌లో బేబ‌మ్మ పెర్పార్మెన్స్…

Read More

గాయకుడు స్టెబిన్ బెన్‌ను పెళ్లాడనున్న కృతి సనోన్ సోదరి నూపుర్ సనోన్!

గాయ‌కుడిని పెళ్లాడుతున్న‌ కృతి స‌నోన్ సోద‌రి1-నేనొక్క‌డినే బ్యూటీ కృతి స‌నోన్ సోద‌రి నూపుర్ స‌నోన్ గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. కృతి బాలీవుడ్ లో అగ్ర క‌థానాయిక‌గా కొన‌సాగుతుండ‌గానే, నూపుర్ మోడ‌ల్ గా న‌టిగా త‌న‌ను తాను ఎలివేట్ చేసుకునేందుకు ప్ర‌య‌త్నించింది. కానీ కృతి రేంజులో న‌టిగా ఎద‌గ‌డంలో త‌డ‌బ‌డింది. ఇటీవ‌ల ఈ బ్యూటీ ప్ర‌ముఖ గాయకుడు స్టెబిన్ బెన్ తో డేటింగ్ లో ఉందంటూ పుకార్లు షికార్ చేస్తున్నాయి. ఈ జంట‌ పెళ్లికి సంబంధించిన వార్తలు…

Read More