పిల్లవాడి మృతి: హైదరాబాదు గేటెడ్ కమ్యూనిటీ లో భద్రతా నిర్లక్ష్యం

హైదరాబాదులోని నిజాంపేట్ వర్టెక్స్ ప్రైమ్ గేటెడ్ కమ్యూనిటీలో ఒక చిన్న పిల్లవాడు స్విమ్మింగ్ పూల్లో మునిగి మరణించాడు. మూడున్నర సంవత్సరాల వయసున్న ఆ చిన్న బిడ్డకు సరైన భద్రతా ఏర్పాట్లు లేవు – సీసీటీవీ, గేట్, ఫెన్సింగ్, లేదా సెక్యూరిటీ గార్డు ఏదీ లేవని తల్లిదండ్రులు తెలిపారు. తల్లిదండ్రుల ప్రకారం, సమస్యలను మేము ముందే గుర్తించగా, కమ్యూనిటీ నిర్వాహకులు భద్రతా బాధ్యత తీసుకోలేదు. స్థానిక పోలీసులు సదరు సంఘటనలో మద్దతుగా నిలిచినప్పటికీ, భవనం యాజమాన్యం మరియు భద్రతా…

Read More

ప్రభాస్ పెళ్లి.. ఇంట్రెస్టింగ్ మ్యాటరే కానీ ఫ్యాన్స్ ఫోకస్ మాత్రం సినిమాలపైనే!

రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో తన పెళ్లి మ్యాటర్‌ని ఎప్పటికప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లోకి నెట్టేస్తున్నాడు. మొన్నటిదాకా ప్రభాస్ పెళ్లి గురించి మీడియా, ఆడియన్స్ మధ్య పెద్ద ఎత్తున చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. రీసెంట్‌గా రాజా సాబ్ ఈవెంట్‌లో కూడా యాంకర్ సుమ ప్రభాస్ పెళ్లి ప్రస్తావన తీసుకురావడం హాట్ టాపిక్ అయింది. కానీ నిజం చెప్పాలంటే ప్రభాస్ పెళ్లి విషయం ఎంత ఇంట్రెస్టింగ్‌గా ఉన్నా, అదే మాట మళ్లీ మళ్లీ వింటూ ఆడియన్స్‌కు కొంచెం బోర్…

Read More

అసెంబ్లీ సెషన్లకు కేసీఆర్ డుమ్మా? ఆరు రోజుల కీలక సమావేశాలపై పెరుగుతున్న ప్రశ్నలు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభమయ్యాయి. దాదాపు ఆరు రోజుల పాటు, జనవరి 7వ తేదీ వరకు కొనసాగనున్న ఈ సమావేశాలు రాజకీయంగా అత్యంత కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో ప్రధానంగా చర్చకు వచ్చిన అంశం—బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి హాజరవుతారా లేదా అన్నదే. ఇప్పటికే మొదటి రోజు అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ కేవలం ఏడు నుంచి ఎనిమిది నిమిషాల పాటు సభలో ఉండి వెళ్లిపోయారు. ఆ రోజు పెద్దగా చర్చకు వచ్చే…

Read More

అసెంబ్లీలో అరుదైన దృశ్యం: కేసీఆర్‌ను ఆత్మీయంగా పలకరించిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ శాసనసభలో సోమవారం అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడానికి కొద్దిసేపటి ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, విపక్ష నేత మరియు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను స్వయంగా వెళ్లి ఆత్మీయంగా పలకరించారు. ఆయన ఆరోగ్యం ఎలా ఉందని అడిగి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ సంఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఉదయం 10:29 గంటలకు కేసీఆర్ శాసనసభలోకి ప్రవేశించగా, ఒక్క నిమిషం తరువాత సీఎం రేవంత్ రెడ్డి సభలోకి వచ్చారు. తన సీటు…

Read More

కల్వల ప్రాజెక్ట్ పెండింగ్‌, యూరియా–కరెంట్ కొరత… దుబ్బాక రైతుల సమస్యలపై అసెంబ్లీలో ఎమ్మెల్యే గళం

తెలంగాణ అసెంబ్లీ వేదికగా దుబ్బాక నియోజకవర్గం, సిద్దిపేట జిల్లా రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలను ఎమ్మెల్యే ప్రస్తావించారు. హుజరాబాద్ నియోజకవర్గ పరిధిలో మానకొండూరు నియోజకవర్గ సరిహద్దులో ఉన్న కల్వల ప్రాజెక్ట్ 2023లో భారీ వర్షాల కారణంగా దెబ్బతిందని తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో అప్పట్లో రూ.70 కోట్లతో డీపీఆర్ పంపించినప్పటికీ, ఇప్పటివరకు ప్రాజెక్ట్‌కు ఆమోదం లభించలేదని అన్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే సుమారు 6–7 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని సభ దృష్టికి తీసుకువచ్చారు. ఇటీవల తమ నియోజకవర్గంలో…

Read More

వికారాబాద్‌లో మహిళా శక్తి వేదిక ప్రత్యేక ఎగ్జిబిషన్‌.. మహిళా భారీ స్పందన

వికారాబాద్‌లో మహిళా శక్తికి వేదికగా నిలిచిన ప్రత్యేక కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఆర్యవైశ్య మహిళా సంఘం వికారాబాద్ ఆధ్వర్యంలో మహిళా శక్తి వేదిక పేరుతో నిర్వహించిన ఈ ఎగ్జిబిషన్‌కు విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమాన్ని సంఘం సెక్రటరీ యాజకి సువర్ణ నేతృత్వంలో నిర్వహించారు. ఈ ఎగ్జిబిషన్‌లో మహిళలు స్వయంగా తయారు చేసిన గృహోపయోగ వస్తువులు, కలహస్త ఉత్పత్తులు, బట్టలు, లేడీస్ ఎంపోరియం వస్తువులు, ఆహార పదార్థాలు, పచ్చళ్లు, నోములు, కలంకారి, డ్రెస్ మెటీరియల్స్, జ్యువెలరీ, బ్రాస్…

Read More

బీజేపీ పార్టీ కార్యాలయంలో ఘర్షణ: మీడియాపై దాడి, నేతల మధ్య ఆధిపత్య పోరు

బీజేపీ పార్టీ కార్యాలయంలో తీవ్ర ఉద్రిక్తత: మీడియాపై దాడి, నేతల మధ్య బహిరంగ ఘర్షణ బీజేపీ పార్టీ కార్యాలయం ఒక్కసారిగా రణరంగాన్ని తలపించింది. ఆరో వార్డు అంశం, పార్టీ కార్యక్రమాల నిర్వహణ విషయంలో మొదలైన వివాదం చివరకు నేతలు–కార్యకర్తల మధ్య బహిరంగ ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో మీడియాపై దాడి జరగడం తీవ్ర కలకలం రేపింది. పార్టీ కార్యాలయంలో సమావేశం జరుగుతున్న సమయంలో కొందరు నేతలు ఒకరిపై ఒకరు మాటల దాడికి దిగారు. మాటల వాగ్వాదం కాస్తా…

Read More

నల్గొండ బీజేపీలో ఆధిపత్య పోరు: వాజ్‌పేయి జయంతి వేదికగా నాయకుల మధ్య ఘర్షణ

నల్గొండ బీజేపీలో ఆధిపత్య పోరు: వాజ్‌పేయి జయంతి వేదికగా నాయకుల మధ్య ఘర్షణ నల్గొండ జిల్లాలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి జయంతి సందర్భంగా గురువారం నల్గొండలో నిర్వహించిన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయి పరస్పరం ఘర్షణకు దిగారు. చొక్కాలు పట్టుకోవడం, కుర్చీలు విసరుకోవడం, ఒక దశలో పిడిగుద్దుల వరకు పరిస్థితి చేరుకోవడంతో అక్కడ…

Read More

గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి బాధ్యతలు జేఎస్ రంజన్‌కు: 24 మంది ఐఏఎస్‌ల బదిలీలు

గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి బాధ్యతలు జేఎస్ రంజన్‌కు: 24 మంది ఐఏఎస్‌ల బదిలీలు హైదరాబాద్‌ను మరింత సమగ్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల విలీనంతో అతి పెద్ద నగరంగా మారిన గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి బాధ్యతలను ప్రత్యేకంగా పర్యవేక్షించేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్ (జేఎస్ రంజన్)కు బాధ్యతలు అప్పగించింది. రాష్ట్ర మెట్రోపాలిటన్ పట్టణాభివృద్ధి శాఖ పరిధిలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA)కి సంబంధించిన…

Read More

అవినీతి కేసుల్లో ఇద్దరు మంత్రులు జైలుకే: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

అవినీతి కేసుల్లో ఇద్దరు మంత్రులు జైలుకి వెళ్లడం ఖాయం: కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి పెంచుతూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి చెందిన ఇద్దరు మంత్రులు అవినీతి కేసుల్లో తప్పకుండా జైలుకు వెళ్లనున్నారని ఆయన స్పష్టం చేశారు. చట్టంలోని లొసుగులను ఆశ్రయించుకొని ఆ ఇద్దరు మంత్రులు వేల కోట్ల రూపాయల అక్రమ సంపాదనకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు….

Read More