జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: కాంగ్రెస్–బీఆర్ఎస్ టఫ్ ఫైట్… డిపాజిట్ కోసం బీజేపీ ఆందోళన!
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలు వెలువడేందుకు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉండటంతో తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ శిఖరానికి చేరుకుంది. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కాగా, ఎవరి గెలుపు ఖాయమవుతుందన్నది రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చగా మారింది. ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్–బీఆర్ఎస్ మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టుగా సాగింది. ఇరు పార్టీలూ తమ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. పోలింగ్ తీరు, స్థానిక పరిస్థితులు, డివిజన్ వారీగా వచ్చిన ఓటింగ్ శాతాలను…

