Headlines

క్యూ న్యూస్ ఆఫీస్ ముందు సాయి ఈశ్వరాచారి మృతి: తీన్మార్ మల్లన్న పాత్రపై అనుమానాలు – హ్యూమన్ రైట్స్ కమిషన్‌కు డిజిటల్ మీడియా ఫిర్యాదు

తీన్మార్ మల్లన్నపై మీడియా నేతల తీవ్ర విమర్శలు డిసెంబర్ 4 ఘటనపై తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ సంచలన ఆరోపణలు డిసెంబర్ 4న సాయి ఈశ్వర్ చారి అనే యువకుడు క్యూ న్యూస్ ఆఫీస్ ముందు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణలో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఘటనపై అనేక అనుమానాలు, ప్రశ్నలు తలెత్తుతున్నాయని తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ (TDMA) స్పష్టం చేసింది. అనుమానాలే కేంద్రబిందువు ఈ ఘటనకు సంబంధించి తీన్మార్ మల్లన్న…

Read More

తీన్మార్ మల్లన్నపై మీడియా నేతల ఆగ్రహం: బీసీ నినాదాన్ని స్వార్థ రాజకీయాలకు వాడుతున్నారు

తీన్మార్ మల్లన్నపై మీడియా వర్గాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. బీసీ నినాదాన్ని అడ్డుపెట్టుకుని స్వార్థపూరిత రాజకీయాలు చేస్తూ జర్నలిస్టులు, మీడియా సంస్థలపై వరుసగా కేసులు పెట్టడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని వారు మండిపడ్డారు. హ్యూమన్ రైట్స్ కమిషన్ వేదికగా మీడియా మిత్రులు ఈ వ్యాఖ్యలు చేశారు. రమ్యకృష్ణ, చిలుక ప్రవీణ్‌తో పాటు పలు మీడియా సంస్థలు, ముఖ్యంగా ఓకే టీవీ సహా కొన్ని ఛానళ్లను టార్గెట్ చేస్తూ కేసులు పెట్టడం వెనుక రాజకీయ కుట్ర స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపించారు….

Read More

టాస్ మాత్రమే వేశాను.. అసలైన టెస్ట్ మ్యాచ్ ముందుంది: కాంగ్రెస్, బీజేపీ నేతలపై కవిత సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి పుట్టేలా బీఆర్ఎస్ నేత, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఇంతకాలం బయట పెడితే తెలంగాణ సిగ్గుపోతుందనే ఊరుకున్నా. ఇప్పటివరకు టాస్ మాత్రమే వేశాను. అసలైన టెస్ట్ మ్యాచ్ ఇంకా ముందుంది” అంటూ కాంగ్రెస్, బీజేపీ నేతలను ఉద్దేశించి ఘాటైన హెచ్చరికలు చేశారు. శుక్రవారం బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కవిత.. తన భర్తపై నిరాధార ఆరోపణలు చేస్తూ దుష్ప్రచారం సాగిస్తే తీవ్రంగా ప్రతిస్పందిస్తానని…

Read More

తెలంగాణలో తీవ్ర చలి: 28 జిల్లాల్లో 10 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు

తెలంగాణ రాష్ట్రాన్ని తీవ్ర చలి వణికిస్తోంది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు రాష్ట్రంలోని 28 జిల్లాల్లో 23 జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్‌కు దిగువగా నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలో అత్యల్పంగా 5.8 డిగ్రీల సెల్సియస్ నమోదు కావడంతో గత 10 ఏళ్ల రికార్డు బద్దలైంది. డిసెంబర్ రెండో వారంలో ఇంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే తొలిసారని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా డిసెంబర్ 12న…

Read More

ఉప్పల్‌లో మెస్సీ సందడి: గ్లోబల్ ఇమేజ్ పేరుతో ప్రజాధన దుర్వినియోగమా?

ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ హైదరాబాద్‌కు రావడంతో రాష్ట్రంలో ఫుట్‌బాల్ ఫీవర్ నెలకొంది. శనివారం ఉప్పల్ స్టేడియంలో జరిగే ప్రత్యేక ఈవెంట్‌ను చూసేందుకు దేశవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కోల్కత్తా పర్యటన అనంతరం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకునే మెస్సీ, అక్కడి నుంచి తాజ్ ఫలక్నామా ప్యాలెస్‌లో జరిగే ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అయితే ఈ ఈవెంట్ చుట్టూ ఉత్సాహంతో పాటు తీవ్ర వివాదం కూడా చెలరేగింది. మెస్సీతో సెల్ఫీ దిగాలంటే ఒక్కొక్కరికి…

Read More

మల్లన్న వ్యవహారంపై తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ ఎన్హెచ్ఆర్‌సీకి ఫిర్యాదు

తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ (TGDMA) తరపున అధ్యక్షులు ఉప్పాల రజినీకాంత్ గారి ఆధ్వర్యంలో, బక్కా జెసన్ గారి నేతృత్వంలో, రాష్ట్రంలోని పలువురు డిజిటల్ మీడియా ప్రతినిధులు కలిసి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (ఎన్హెచ్ఆర్‌సీ)కు ఫిర్యాదు చేశారు. మల్లన్నకు సంబంధించిన అరెస్టులు, అనంతర పరిణామాలు, అలాగే మీడియా స్వేచ్ఛపై జరుగుతున్న దాడులపై ఈ ఫిర్యాదు దాఖలు చేసినట్లు వారు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో మల్లన్న అరెస్టు అయిన రోజునే తాము ప్రశ్నించామని, అప్పట్లో ప్రశ్నించే…

Read More

మల్లన్న వ్యవహారంపై తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ ఎన్హెచ్ఆర్‌సీకి ఫిర్యాదు

తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ (TGDMA) తరపున అధ్యక్షులు ఉప్పాల రజినీకాంత్ గారి ఆధ్వర్యంలో, బక్కా జెసన్ గారి నేతృత్వంలో, రాష్ట్రంలోని పలువురు డిజిటల్ మీడియా ప్రతినిధులు కలిసి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (ఎన్హెచ్ఆర్‌సీ)కు ఫిర్యాదు చేశారు. మల్లన్నకు సంబంధించిన అరెస్టులు, అనంతర పరిణామాలు, అలాగే మీడియా స్వేచ్ఛపై జరుగుతున్న దాడులపై ఈ ఫిర్యాదు దాఖలు చేసినట్లు వారు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో మల్లన్న అరెస్టు అయిన రోజునే తాము ప్రశ్నించామని, అప్పట్లో ప్రశ్నించే…

Read More

మల్లన్న వ్యవహారంపై తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ ఎన్హెచ్ఆర్‌సీకి ఫిర్యాదు

తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ (TGDMA) తరపున అధ్యక్షులు ఉప్పాల రజినీకాంత్ గారి ఆధ్వర్యంలో, బక్కా జెసన్ గారి నేతృత్వంలో, రాష్ట్రంలోని పలువురు డిజిటల్ మీడియా ప్రతినిధులు కలిసి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (ఎన్హెచ్ఆర్‌సీ)కు ఫిర్యాదు చేశారు. మల్లన్నకు సంబంధించిన అరెస్టులు, అనంతర పరిణామాలు, అలాగే మీడియా స్వేచ్ఛపై జరుగుతున్న దాడులపై ఈ ఫిర్యాదు దాఖలు చేసినట్లు వారు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో మల్లన్న అరెస్టు అయిన రోజునే తాము ప్రశ్నించామని, అప్పట్లో ప్రశ్నించే…

Read More

ఆర్టికల్ 21 ఉల్లంఘన: క్యూ న్యూస్ కార్యాలయం ముందు ఈశ్వరాచారి మృతి కేసులో ఫేర్ ఇన్వెస్టిగేషన్ డిమాండ్

హ్యూమన్ రైట్స్ ఉల్లంఘనలో భాగంగా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 (Right to Life & Right to Dignity) స్పష్టంగా ఉల్లంఘించబడిందనే ఆరోపణలు ఈశ్వరాచారి మృతి ఘటనలో తీవ్రంగా వినిపిస్తున్నాయి. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఒక మీడియా సంస్థ అధినేతగా మాత్రమే కాకుండా, శాసనమండలి సభ్యుడు (ఎమ్ఎల్సీ)గా ఉండి కూడా ఈ ఘటనను అడ్డుకోలేకపోయాడన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈశ్వరాచారి అనేకసార్లు క్యూ న్యూస్ కార్యాలయానికి వెళ్లినట్టు, అక్కడ జరిగిన సంఘటనలపై సీసీటీవీ ఫుటేజ్ మొత్తం…

Read More

హాలీవుడ్‌లోకి మరో బాలీవుడ్ స్టార్ ఎంట్రీ: స్ట్రీట్ ఫైటర్‌లో విద్యుత్ జమ్వాల్ ధల్సిమ్ గా అలరించనున్నాడు!

బాలీవుడ్‌ నుంచి ఇప్పటికే పలువురు నటులు హాలీవుడ్‌లో తమ ప్రతిభను చూపించిన విషయం తెలిసిందే. ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, అనిల్ కపూర్, అనుపమ్ ఖేర్ వంటి స్టార్‌లు అంతర్జాతీయ ప్రాజెక్టుల్లో భాగమై రాణించారు. ఇప్పుడు వారి జాబితాలో మరో పేరు చేరబోతోంది — విద్యుత్ జమ్వాల్. అద్భుతమైన ఫిట్‌నెస్, యాక్షన్ స్టైల్, స్టంట్స్‌తో బాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు పొందిన విద్యుత్… ఇప్పుడు హాలీవుడ్ ఆడియన్స్‌ను అలరించడానికి సిద్దమవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉన్న ప్రముఖ…

Read More