రాష్ట్రపతి పరిశీలనలో బీసీ రిజర్వేషన్ బిల్లులు… 42% కోటాపై పార్లమెంట్‌లో కేంద్ర స్పష్టత

తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశం మరోసారి జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన రెండు బీసీ రిజర్వేషన్ బిల్లులు ప్రస్తుతం రాష్ట్రపతి పరిశీలనలో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మల్కాజగిరి ఎంపీ ఈటల రాజేందర్ పార్లమెంట్‌లో బీసీ బిల్లుల ప్రస్తుత స్థితిపై ప్రశ్నించగా, కేంద్ర మంత్రి బిఎల్ వర్మ సమాధానం ఇస్తూ ఆ బిల్లులు రాష్ట్రపతి పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. దీంతో ఈ అంశంపై కనీసం అధికారిక స్థాయిలో…

Read More

బీసీలకు 42% రిజర్వేషన్: హామీ నుంచి మోసం దాకా – కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం

బీసీలకు 42% రిజర్వేషన్: హామీ నుంచి మోసం దాకా – కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అంశం ఇప్పుడు తీవ్ర రాజకీయ చర్చకు కేంద్రబిందువుగా మారింది. బీసీ సంఘాలు, ఉద్యమకారులు, మేధావులు వరుసగా ప్రెస్ మీట్లు నిర్వహిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, అధికారంలోకి వచ్చిన తర్వాత కనిపిస్తున్న నిర్లక్ష్యం—ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసం బీసీ సమాజంలో తీవ్ర అసంతృప్తిని రేకెత్తిస్తోంది. కామారెడ్డి…

Read More

కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలను మోసం చేస్తున్నాయి: 42% రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే ఎన్నికలు – బీసీ జేఏసీ డిమాండ్

బీసీలకు జరుగుతున్న అన్యాయాలపై ఎండగట్టేందుకే ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించామని బీసీ జేఏసీ నేతలు స్పష్టం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ – రెండు ప్రభుత్వాలు కూడా బీసీ సమాజాన్ని మోసం చేస్తున్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు బీసీలకు హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత 42 శాతం రిజర్వేషన్ల అమలును విస్మరిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలకు ముందుకు…

Read More

42% బీసీ రిజర్వేషన్ అమలు చేయకుండా మున్సిపల్ ఎన్నికలు అన్యాయం: బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆగ్రహం

తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అంశం ఇంకా పూర్తి స్థాయిలో అమలుకాని పరిస్థితిలోనే మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. అధికారంలోకి రాకముందు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పటివరకు ఆ హామీని చట్టబద్ధంగా అమలు చేయలేదని బీసీ సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. అసెంబ్లీలో ఈ అంశంపై చర్చ జరుగుతుందన్న ప్రచారం జరిగినప్పటికీ, కనీసం ఒక మంత్రి లేదా ఎమ్మెల్యే కూడా 42…

Read More

సావిత్రిబాయి పూలే జయంతి వేదికగా పాలకులపై బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఫైర్.. 42% రిజర్వేషన్‌పై మౌనం ఎందుకు?

బీసీ పొలిటికల్ ఫ్రంట్ డిమాండ్ సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా తెలంగాణ బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం పాత్రికేయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీసీ పొలిటికల్ ఫ్రంట్ వైస్ చైర్మన్ దుర్గేయ గౌడు, చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్, కన్వీనర్లు ఐలి వెంకన్న గౌడ్, వైర్ శేఖర్, అంబాల నారాయణ గౌడ్, బీసీ జనసైన్యం అధ్యక్షుడు నాగేశ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా, మహిళా విద్యకు…

Read More

42% బీసీ రిజర్వేషన్‌పై రాజకీయ మౌనం.. కాంగ్రెస్–బీఆర్‌ఎస్–బీజేపీపై ఐలీ వెంకన్న తీవ్ర విమర్శలు

తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్ అంశం మళ్లీ హాట్ టాపిక్‌గా మారుతోంది. అసెంబ్లీలో మూడు రోజుల పాటు చర్చలు జరిగినప్పటికీ, బీసీ రిజర్వేషన్‌పై కనీసం ఐదు నిమిషాలు కూడా చర్చ జరగకపోవడం వెనుక కుట్ర ఉందని బీసీ పొలిటికల్ ఫ్రంట్ నాయకుడు ఐలీ వెంకన్న తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ మూడు పార్టీలు కుమ్మక్కయ్యే బీసీ అంశాన్ని డైవర్ట్ చేశాయని ఆయన విమర్శించారు. శీతాకాల సమావేశాల్లో బీసీలకు జరిగిన అన్యాయంపై ప్రత్యేక చర్చ…

Read More

42% బీసీ రిజర్వేషన్ ఎందుకు ఆలస్యం? కోర్టు అడ్డంకులా.. రాజకీయ లెక్కలా?

తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్ అంశం ప్రస్తుతం రాజకీయంగా, న్యాయపరంగా తీవ్ర చర్చకు దారి తీసింది. ఇప్పటికే ఈ అంశంపై కోర్టులో కేసు పెండింగ్‌లో ఉండటంతో, నిర్ణయం ఎందుకు ఆలస్యమవుతోందన్న ప్రశ్నలు ప్రజల్లో తలెత్తుతున్నాయి. ఇది కోర్టు ప్రక్రియ వల్ల జరిగే ఆలస్యమా? లేక రాజకీయ కారణాలే ప్రధాన కారణమా? అన్నదానిపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వాలు బీసీ వర్గాలకు న్యాయం చేయడంలో విఫలమయ్యాయని విమర్శలు ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగ పరమైన హామీలు ఉన్నప్పటికీ,…

Read More

తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్‌ – రేవంత్‌ రెడ్డి హామీ, బీసీ నాయకుల ఆందోళనకు కొత్త ఊపు

తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ బీసీ రిజర్వేషన్ల అంశం వేడెక్కుతోంది. తాజాగా జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల నేపథ్యంలో బీసీ నేతలు, మాజీ మంత్రి డామోదర్‌ గౌడ్‌, బీసీ ఫ్రంట్‌ నాయకుడు బాలరాజు లాంటి నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.రాష్ట్రంలోని బీసీ వర్గాలకు హక్కుగా 42 శాతం రిజర్వేషన్‌ ఇవ్వాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి గత ఎన్నికల సమయంలో ఈ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ హామీ అమలు కావడం…

Read More

బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలంటూ బీసీ నేతల డిమాండ్

తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు కొనసాగిస్తున్నాయి. ప్రభుత్వానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని, రిజర్వేషన్లను నైన్త్ షెడ్యూల్‌లో చేర్చేలా చర్యలు తీసుకోవాలని బీసీ నాయకులు కోరుతున్నారు. ఓకే టీవీతో మాట్లాడిన బీసీ నేత వెంకన్న మాట్లాడుతూ, బీసీలకు న్యాయం చేసే విషయంలో ప్రభుత్వం మరియు ప్రతిపక్షాలు మాటలు మాత్రమే ఇస్తున్నాయని, కానీ చట్టపరమైన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ మరియు బీజేపీ బీసీలకు న్యాయం చేస్తామని…

Read More

బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ – 42% రిజర్వేషన్ జీఓ నాటకమే అని బీఆర్ఎస్ విమర్శ

తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామనే హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను, ముఖ్యంగా బీసీ వర్గాలను మోసం చేసిందని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తీవ్రస్థాయిలో ఆరోపించింది. బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ, చట్టపరమైన ఆధారం లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన జీఓ (G.O.) బీసీలకు తప్పుడు భరోసా ఇచ్చే పత్రంగా మారిందని విమర్శించారు. బీసీ రిజర్వేషన్ చట్టబద్ధంగా కావాలంటే పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ అవసరమని తెలిసినా, రాష్ట్ర ప్రజల కళ్లలో దులిపే ప్రయత్నం…

Read More