పంచాయతీ ఎన్నికల నగారా మోగింది – బీసీ రిజర్వేషన్ పై హైకోర్టు విచారణ ఉత్కంఠగా
ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న పంచాయతీ ఎన్నికల నగారా ఈరోజు మోగబోతోంది. ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేస్తూ, నామినేషన్ల దాఖలు కోసం అక్టోబర్ 11 వరకు గడువు ఇచ్చింది. ఇదిలా ఉంటే, బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో నేడు కీలక విచారణ కొనసాగుతోంది. నిన్న వాదనలు సాయంత్రం వరకు సాగగా, పిటిషనర్లు బీసీ రిజర్వేషన్లపై స్టే కోరినప్పటికీ, హైకోర్టు ఆ విజ్ఞప్తిని తిరస్కరించింది. ప్రభుత్వ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింగ్వి వాదిస్తూ — “సుప్రీం కోర్టు ఆదేశం…

