ప్రతి గింజ రైతు చేతికి – వరి కొనుగోలుపై తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరి రైతులకు భారీ శుభవార్త ప్రకటించింది. ఈ వర్షాకాలంలో సుమారు 80 లక్షల మెట్రిక్ టన్నుల వరి పండించిన రైతులకు ప్రతి గింజ కొనుగోలు చేస్తామని రాష్ట్ర కేబినెట్ స్పష్టం చేసింది. కేంద్రం సహకరించకపోయినా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇబ్బంది కలగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటుందని అధికారులు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ గోదాములు ఇప్పటికే నిండిపోయాయని, కేవలం 50 లక్షల టన్నులు మాత్రమే తీసుకోగలమనే సంకేతం ఇచ్చినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం కనీసం మరిన్ని…

Read More