ఆంధ్రప్రదేశ్ స్కూల్ విద్యలో సంస్కరణలు: జగన్ ప్రారంభించిన P.T.M. వ్యవస్థను కొనసాగిస్తున్న టిడిపి ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలల స్థాయిని కార్పొరేట్ లెవెల్‌కు తీసుకెళ్లే ప్రయత్నం గత కొంతకాలంగా విజయవంతంగా కొనసాగుతోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకువచ్చిన ఇంగ్లీష్ మీడియం విద్య, నూతన స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ బోధన విధానం తదితరాలు విద్యార్థులలో స్పష్టమైన మార్పును తీసుకువచ్చాయి. పేద కుటుంబాల పిల్లలు కూడా ఆత్మవిశ్వాసంతో ఇంగ్లీష్ మాట్లాడటం ఈ మార్పుకు ఉదాహరణగా చెబుతున్నారు. సరికొత్తగా ప్రభుత్వ పాఠశాలల్లో Parent-Teacher Meeting (P.T.M) వ్యవస్థను ప్రవేశపెట్టడం రాష్ట్రంలో మరొక ముఖ్యమైన…

Read More