పోలీసులు స్పందించకపోతే మేమే డ్యూటీ చేయాల్సి వస్తుంది: రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక
రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా పోలీస్ యంత్రాంగానికి మరోసారి హెచ్చరిక చేస్తున్నామని రాజకీయ నేతలు స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినప్పటికీ, రాష్ట్రంలో అరాచక పరిస్థితులు కొనసాగుతున్నాయని తీవ్ర విమర్శలు చేశారు. నల్లగొండ జిల్లాలో మల్లయ్య యాదవ్ హత్య ఉదంతాన్ని గుర్తు చేస్తూ, మొదటి విడత పోలింగ్కు ముందే దుర్మార్గంగా హత్య జరిగిందని ఆరోపించారు. అంతేకాకుండా నల్లగొండ నియోజకవర్గంలో ఓ బీసీ సోదరుడిని నామినేషన్ వేయొద్దంటూ బెదిరించి, దాడి చేసి, చివరకు కిడ్నాప్ చేసి…

