సాయిశ్వరాచారి మరణం ఆత్మహత్య కాదు… ప్రభుత్వ హత్య!
సాయిశ్వరాచారి మరణం తెలంగాణ వ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చి, చివరికి కేవలం 17% మాత్రమే ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేసిందని ఉద్యమకారులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ: “ఈ మరణం ఆత్మహత్య కాదు… ప్రభుత్వం చేసిన హత్య. ఈ మోసపు పాలనే సాయిశ్వరాచారిని చంపింది.” అని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. బీసీ నాయకుల మాటల్లో: “42% రిజర్వేషన్ మాట ఇచ్చి నమ్మబలికి,…

