బీసీ కులాల కోసం బీజేపీ పూర్ణ మద్దతు: రాజ్యాంగ హోదా మరియు కులగణనలో పురోగతి
ప్రజలు, బీసీ కులాల సంఘాలు, ఓబిసి సమాజం ఈరోజు ప్రత్యేక దృష్టితో గమనిస్తున్నది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో బీసీ కమిషన్కు రాజ్యాంగ హోదా లభించగా, ఉపరాష్ట్రపతిగా, మరియు సిపి రాధాకృష్ణ గారు వంటి నాయకులు బీసీ హక్కులను సమర్థంగా ముందుకు తీసుకువచ్చారు. ద్రౌపది ముర్ము గారు ఎస్టీ నాయకురాలిగా అనేక పదవీలు రాజ్యాంగ హోదాలో పొందినట్లయితే, కులగణనలో కూడా భారతదేశంలో ప్రధానంగా 1931 తర్వాత ముందడుగు వేయబడినది. నరేంద్ర మోదీ గారి…

