రైతులపై సీతక్క అనుచిత వ్యాఖ్యలు: కామారెడ్డిలో ఆగ్రహం, క్షమాపణ డిమాండ్

కామారెడ్డి జిల్లాలో మంత్రి సీతక్క చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. జిల్లా పర్యటనలో రైతులు తమ సమస్యలను తెలియజేయడానికి ఆమె కాన్వాయ్‌ను ఆపిన సమయంలో, “రైతులా మీరేనా? డ్రామా కంపెనీ… తాగుబోతులు వచ్చి కాన్వాయ్ అడ్డుకున్నారు” అని సీతక్క చెప్పిన మాటలు వైరల్ కావడంతో, రైతుల్లో ఆగ్రహం పెరిగింది. రైతులు సకాలంలో బోనస్ ఇవ్వాలని, పంట కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. తమను ఇలా అవహేళన చేయడం అసహనం కలిగించిందని చెప్పి, సీతక్క…

Read More