తెలంగాణలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి… పసిపాప మృతి ఘటనపై రాజకీయాలు, న్యాయం కోసం ప్రజల డిమాండ్
నమస్తే… ఓకే టీవీ ప్రేక్షకులందరికీ గుడ్ మార్నింగ్.తెలంగాణలో రాజకీయాల కంటే వివాదాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి అనే విమర్శలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రజల సమస్యలు పెరుగుతుండగా ప్రభుత్వం స్పందనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఒక చిన్నారి మృతి ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒక వైపు ఇళ్ల కూల్చివేతలు, మరోవైపు కుల వివక్ష ఆరోపణల మధ్య పసిపాప ప్రాణం కోల్పోయిన ఘటన ప్రజలను తీవ్ర ఆవేదనకు గురి చేసింది. ఈ ఘటనపై అధికార పార్టీ స్పందన కనిపించకపోవడం, ముఖ్యమంత్రి…

