తెలంగాణలో కుల వివక్షపై ప్రజా ఉద్యమ గళం… మానవత్వం కోసం న్యాయ పోరాటం

సమాజంలో ఇంకా కొనసాగుతున్న కుల వివక్ష, మానవ అవమానాలపై ప్రజల ఆగ్రహం రోజురోజుకూ పెరుగుతోంది. “మనము చాయ తాగితే గ్లాసులు మైలబడి పోతాయంట… మనము గుడిలోకి అడుగు పెడితే దేవుడు మహిమ తగ్గిపోతుందంట…” అనే బాధతో మొదలైన గళం ఇప్పుడు ఒక పెద్ద ప్రజా ఉద్యమంగా మారుతోంది. సమానత్వం కోసం తలవంచినా గర్వమంటారు, తలెత్తినా గర్వమంటారు — ఈ పరిస్థితి మన సమాజంలో ఇంకా మారలేదనే వేదన ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఈ సంఘటన ఒక్క ప్రాంతానికి మాత్రమే…

Read More

కోదాడ లాక్‌అప్ డెత్‌లో పోలీసులే బాధ్యులు: ఎస్ఐ సురేష్ రెడ్డి అరెస్ట్ చేయాలి – ఎంఆర్పీఎస్ డిమాండ్

కోదాడలో జరిగిన కర్ల రాజేష్ లాక్‌అప్ డెత్ కేసులో ఇది పూర్తిగా పోలీసుల చేతిలో జరిగిన హత్యేనని ఎంఆర్పీఎస్ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో వారు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా జరుగుతున్న అన్ని ఎన్‌కౌంటర్లను పోలీసు హత్యలుగా చెప్పలేముగానీ, లాక్‌అప్ డెత్‌లన్నీ మాత్రం వందకు వంద శాతం పోలీసుల హత్యలేనని స్పష్టం చేశారు. 2025 సంవత్సరంలోనే ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1650కి పైగా కస్టోడియల్ మరణాలు జరిగాయని, ఇది పోలీసు వ్యవస్థ వైఫల్యానికి స్పష్టమైన…

Read More

బీసీ రిజర్వేషన్‌ వివాదం, మెస్సీ బ్రాండ్ అంబాసిడర్ చర్చ: తెలంగాణ రాజకీయాల్లో వేడి

ప్రస్తుతం మా స్టూడియోలో బక్క జర్సన్ గారు ఉన్నారు.తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, బీసీ రిజర్వేషన్లపై వివాదం, సర్పంచ్ ఎన్నికలు, పార్లమెంట్ శీతాకాల సమావేశాల వరకు అనేక అంశాలపై మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నాం. బీసీ రిజర్వేషన్ పై అసంతృప్తి తెలంగాణలో ప్రస్తుతం 42% బీసీ రిజర్వేషన్ల విషయంపై పెద్ద వివాదమే నెలకొంది.బీసీ సంఘాలు ప్రభుత్వం తప్పుడు హామీలు ఇస్తోందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. బక్క జర్సన్ వ్యాఖ్యల్లో ముఖ్యాంశాలు: జర్సన్ గారి మాటల్లో:

Read More

వితౌట్ నోటీస్… వితౌట్ జస్టిస్ – బాల్నగర్ దళితుల గళం ప్రభుత్వాన్ని నిలదీస్తోంది

బాల్నగర్ ప్రాంతంలో జరుగుతున్న భూముల వివాదం రాజకీయ రంగంలో తీవ్ర పరిణామాలకు దారితీస్తోంది. స్థానిక దళిత కుటుంబాలు, పేద మరియు మధ్యతరగతి ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. “ఒక నోటీసు కూడా ఇవ్వకుండా మమ్మల్ని రోడ్డుపాలుచేశారు” అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ల మాటల్లో— “మేము ఆక్రమణ దారులం కాదు. మా తాతలు 60 ఏళ్ల క్రితమే కొన్న భూముల్లోనే ఉన్నాం. కరెంట్ బిల్లు ఉంది, వాటర్ బిల్లు ఉంది, ట్యాక్సులు కడుతున్నాం. ఇల్లు…

Read More

మాలల రణబేరి మహాసభ: రోస్టర్ అన్యాయంపై తెలంగాణలో మాల సమాజం గర్జన

మాలల రణబేరి మహాసభ: రోస్టర్ అన్యాయంపై మాల సమాజం ఆగ్రహ గర్జన టెలంగానాలో ఎస్సీ వర్గీకరణ, రోస్టర్ విధానం, విద్య–ఉద్యోగ రిజర్వేషన్లలో జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా మాల సమాజం భారీ స్థాయిలో “మాలల రణబేరి మహాసభ” నిర్వహించనుంది.నవంబర్ 23, ఆదివారం ఎల్‌బి నగర్–సరూర్ నగర్ స్టేడియం గ్రౌండ్ వేదికగా ఈ సభకు లక్షలాది మంది తరలివస్తున్నారు. ఈ మహాసభకు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య గారు ముఖ్య ఆధ్వర్యం వహించనున్నారు రోస్టర్ విధానంలో మాలలకు జరిగిన అన్యాయం…

Read More