ఉద్యమకారుల కోసం ఇప్పుడు గళం ఎందుకు? — కవిత వ్యాఖ్యలపై ప్రజల్లో అసంతృప్తి

తెలంగాణ ఉద్యమం జ్వాలల్లో వేలాది మంది రక్తం, కన్నీళ్లు, ఆశలు కాలిపోయాయి. ఆ పోరాటంలో 1200 మంది అమరులయ్యారనే అధికార లెక్క ఉంది. కానీ వాస్తవానికి — కేసులు, కాల్పులు, గాయాలు, జైళ్లు, ఉద్యోగాలు కోల్పోయిన వారు ఇంకా వేల సంఖ్యలో ఉన్నారు. ఇప్పుడే — పదేళ్లు గడిచిన తర్వాత — బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ: “ఉద్యమకారులకు న్యాయం చేయాలి. ప్రభుత్వ భూములపై జాగృతి జెండాలు పాతుతాం.” అన్నారు. కానీ ఇదే మాట ప్రజల్లో…

Read More