కంటోన్మెంట్ లో ప్రజల గోడు: డ్రైనేజ్, మౌలిక సదుపాయాల లోపం పై ఆగ్రహం

కంటోన్మెంట్ ఉప ఎన్నికల వేళ ప్రజల సమస్యలు మళ్లీ తెరపైకి వచ్చాయి. “ఎన్నికల సమయంలో మాత్రమే నాయకులు కనిపిస్తారు, తరువాత మాత్రం ఎవరూ పట్టించుకోరు” అంటూ స్థానికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గల్లీల్లో నీటి పెంగులు, డ్రైనేజ్ సమస్యలు, దోమల ప్రబలంతో ఆరోగ్య సమస్యలు తీవ్రమవుతున్నాయని, పలు ఫిర్యాదులు చేసినా అధికారులు స్పందించడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం వచ్చిన ప్రతిసారి ఇళ్లలో నీరు చేరి పిల్లలు, పెద్దలు రోగాలతో బాధపడుతున్నారని పేర్కొన్నారు….

Read More

షేక్‌పేట్‌లో జీవన యాతన: “మా నీళ్లలో పిల్లలు పెరుగుతున్నారు… కానీ నాయకులు కనిపించరు

జూబిలీ హిల్స్ అసెంబ్లీ పరిధిలోని షేక్‌పేట్ ప్రాంతం — వర్షాలు పడితే నీళ్లు నిలిచి, దోమలు, పురుగులు కాటుకు చిన్న పిల్లలూ కూడా భయంతో గడిపే పరిస్థితులు. ఇళ్లలో నీరు, బయట గుంతలు… ఇదే ఈ ప్రాంతం యొక్క నిత్యచిత్రం. అధికారాలు మారినా, సమస్య మాత్రం అలాగే కొనసాగుతోందని ప్రజలు చెబుతున్నారు. స్థానికులు తమ బాధను ఇలా వ్యక్తం చేశారు: “వర్షం వస్తే ఇళ్లలో నీళ్లు… నీటిలోనే వండి తింటాం. పిల్లలు కూడా అదే నీటిలో ఉంటారు.”…

Read More

షేక్‌పేట్ ప్రజల ఆవేదన – 15 ఏళ్లుగా పరిష్కారం లేని డ్రైనేజ్ సమస్యపై ఫిర్యాదులు ఫలించలేదు

హైదరాబాద్ నగరంలోని షేక్‌పేట్ ప్రాంత ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వానికి, మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు తెలియజేసినా పరిష్కారం దొరకలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు చెబుతున్న ప్రకారం, వర్షం వచ్చినప్పుడల్లా నీరు ఇళ్లలోకి ప్రవేశించి జీవనాన్ని దెబ్బతీస్తోంది. డ్రైనేజ్ నీరు వీధులంతా వ్యాపించి దోమలు, రోగాలు విస్తరిస్తున్నాయని వారు ఆవేదన చెందుతున్నారు. ప్రజలు చెబుతున్న దాని ప్రకారం, “మేము చిన్నప్పటి నుంచే ఇక్కడే ఉంటున్నాం. ముప్పై సంవత్సరాలుగా ఇదే పరిస్థితి. ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా ఎవరూ పట్టించుకోవడం…

Read More