మున్సిపల్ ఎన్నికలకు భారీ భద్రత… కోట్ల నగదు, మద్యం, మాదకద్రవ్యాలు స్వాధీనం

రాష్ట్రంలోని ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు బుధవారం జరగనున్న పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. ఎన్నికల బందోబస్తు, వెబ్‌కాస్టింగ్ విధానం, భద్రతా చర్యలపై మంగళవారం డీజీపీ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన తనిఖీల్లో భారీగా అక్రమ నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, బంగారం-వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మొత్తం రూ.1.29 కోట్ల నగదు, రూ.1.21 కోట్ల విలువైన మద్యం, రూ.15 లక్షల విలువైన మాదకద్రవ్యాలు,…

Read More

మున్సిపల్ ఎన్నికలకు భారీ భద్రత… కోట్ల నగదు, మద్యం, మాదకద్రవ్యాలు స్వాధీనం

రాష్ట్రంలోని ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు బుధవారం జరగనున్న పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. ఎన్నికల బందోబస్తు, వెబ్‌కాస్టింగ్ విధానం, భద్రతా చర్యలపై మంగళవారం డీజీపీ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన తనిఖీల్లో భారీగా అక్రమ నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, బంగారం-వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మొత్తం రూ.1.29 కోట్ల నగదు, రూ.1.21 కోట్ల విలువైన మద్యం, రూ.15 లక్షల విలువైన మాదకద్రవ్యాలు,…

Read More

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: కాంగ్రెస్–బీఆర్ఎస్ టఫ్ ఫైట్… డిపాజిట్ కోసం బీజేపీ ఆందోళన!

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాల కోసం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి యూసఫ్గూడాలోని కోట్ల విజయభాస్కర్ ఇండోర్ స్టేడియంలో కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఈ ఎన్నిక ఫలితం ఒకే నియోజకవర్గానికి సంబంధించినదైనా, దాని రాజకీయ ప్రాధాన్యం మాత్రం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఎన్నికలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటీ అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. ఇరు పార్టీలు గెలుపుపై నమ్మకంగా ఉన్నాయని నేతలు వెల్లడిస్తున్నారు. తమ వైపు ప్రజలు పెద్ద ఎత్తున…

Read More

చివరి ఓటు పోలే వరకు పర్యవేక్షించండి — ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలు, ప్రచార సమీక్ష

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో తీర్మానోద్యమం కొనసాగుతుండగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క సూచనలు మరియు ప్రచార సమీక్షలు రాజకీయ వాయువు మరింత ఉత్కంఠతో నిండయ్యాయి. ముఖ్యమంత్రి ఎన్నికల కార్యాచరణను “చివరి ఓటు పోలే వరకు” పర్యవేక్షించాలని, ప్రతి ఓటును విలువైనదిగా భావించి ఓటింగ్ శాతాన్ని పెంపొందించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రులతో సూచించారు. సమీక్షలో పార్టీ ఆరంజిమెంట్లు, ప్రచార సరళి, పార్టీ నేతల ఫీల్డ్-ఆపరేషన్స్‌పై మంత్రి వర్గం నివేదికలు అందించగా, జాతీయ, అంతర్భాగ నియోజకవర్గాల్లోని డివిజన్ల వారీ గణాంకాలు,…

Read More