రైతుల గోస: ఎరువుల కొరత, నీటి సమస్యలతో తీవ్ర ఇబ్బందులు – ప్రభుత్వంపై ఆగ్రహం

తెలంగాణలో రైతుల పరిస్థితి రోజురోజుకూ ఆందోళనకరంగా మారుతోంది. పంటలు పండించేందుకు అవసరమైన ప్రాథమిక సదుపాయాలే లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఎరువుల కొరత, నీటి సమస్యలు, ప్రభుత్వ సహాయం ఆలస్యంగా అందడం వంటి కారణాలతో వ్యవసాయం భారంగా మారింది. రైతులు చెబుతున్న ప్రకారం, ఒకప్పుడు ఎకరానికి అందే సాయం, ఎరువులు సకాలంలో అందేవి. కానీ ప్రస్తుతం యూరియా వంటి కీలక ఎరువులు అందుబాటులో లేక పంటలు దెబ్బతింటున్నాయి. ఎరువుల కోసం గంటల తరబడి వేచి…

Read More