దీపం ఉండగానే ఇల్లు సక్కదిద్దుకోవాలా? – పెళ్లిళ్లపై ప్రభుత్వ ఖర్చులపై తీవ్ర విమర్శలు”

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వ్యక్తిగత ఆరోపణలు, కుటుంబ రాజకీయాలు, ప్రభుత్వ వ్యవహారాలపై విమర్శలు తీవ్రం అవుతున్నాయి. ఇటీవల డెప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుటుంబంలో జరుగుతున్న వివాహ వేడుక సందర్భంగా, ప్రభుత్వ పెద్దల కుటుంబాల్లో వరుసగా జరుగుతున్న పెళ్లిళ్లు, వాటిలో ఖర్చులు, ప్రభుత్వ యంత్రాంగం వినియోగం, ప్రజా నిధుల దుర్వినియోగం వంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. భట్టి విక్రమార్క గారి కుమారుడు వివాహం నేపథ్యంలో, ఆయన భార్యపై “కలెక్షన్ క్వీన్” అంటూ వచ్చిన ఆరోపణలతో పాటు, మంత్రులు, ఎమ్మెల్యేలు,…

Read More

మో తుఫాన్ ప్రభావం: తెలంగాణలో రికార్డు వర్షాలు–రైతులు ఆందోళన, ప్రభుత్వ చర్యలపై విమర్శలు

మో తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కుండపోత వానలు పడటంతో రోడ్లు తెగిపోవడం, వాగులు, వంకలు పొంగిపొర్లడం, పంటలు తీవ్రంగా దెబ్బతినడం వంటి పరిస్థితులు నెలకొన్నాయి.ఉమ్మడి వరంగల్ జిల్లా భీమదేవరపల్లిలో 41.2 సెంటీమీటర్ల రికార్డు వర్షపాతం నమోదైంది. రైల్వే ట్రాకులు నీటమునగడంతో రైలు రవాణా నిలిచిపోయింది. పలు ప్రాంతాల్లో రహదారి మార్గాలు దెబ్బతినడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పంటలు ముంచెత్తడంతో వరి, పత్తి సాగు చేసిన రైతులు తీవ్ర ఆందోళన…

Read More

విద్యార్థుల జీవితం ప్రమాదంలో: ఫీజు రీయింబర్స్‌మెంట్, జీతాలు నిలిచిపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు

ఎల్బీ నగర్ శాఖతో పాటు రంగారెడ్డి జిల్లా నాయకులు, విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రుల సంఘాలు కలిసి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు గుప్పించాయి. “ఇది న్యాయమైన పోరాటం, అవసరమైన డిమాండ్” అంటూ వారు ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, మాది అధ్యక్షుడు రవీందర్ గారు, కార్పొరేటర్ లచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో వారు ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. “పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు డబ్బులు ఇస్తూ విద్యార్థుల…

Read More