బీసీ 42% రిజర్వేషన్–కేటీఆర్ విచారణ అనుమతిపై రాజకీయ సంచలనం: తెలంగాణలో వేడెక్కిన చర్చలు
తెలంగాణ రాజకీయాల్లో రెండు ముఖ్య పరిణామాలు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసాయి. ఒకవైపు బీసీ 42% రిజర్వేషన్ అంశంపై ఉద్రిక్తతలు పెరుగుతుండగా, మరోవైపు ఫార్ములా E కార్ రేస్ ఫండ్స్ దుర్వినియోగం కేసులో కేటీఆర్ విచారణకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇవ్వడం రాజకీయ వర్గాల్లో హాట్టాపిక్గా మారింది. కేటీఆర్ విచారణకు గ్రీన్ సిగ్నల్ – ఏసీబీ సన్నద్ధం ఫార్ములా E కార్ రేస్ నిర్వహణలో చోటుచేసుకున్న ఫండ్ మిస్యూస్, నిర్ణయాల దుర్వినియోగంపై విచారణ కోరుతూ…

