ప్రజల సమస్యలు పక్కనపెట్టి అధికార వేడుకల పండుగ?” – రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు

తెలంగాణలో ప్రస్తుతం ప్రభుత్వ ధోరణిపై ప్రజల్లో అసంతృప్తి, విమర్శలు పెరుగుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తదితరులు ప్రజా భవనాలు, ప్రభుత్వ వనరులను వ్యక్తిగత ఫంక్షన్ల కోసం ఉపయోగిస్తున్నారన్న ఆరోపణలు సోషల్ మీడియా, ప్రజా వేదికలలో పెద్ద చర్చగా మారాయి. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కుమారుడి నిశ్చితార్థ వేడుక ప్రజాభవన్‌లో నిర్వహించడంతో విమర్శలు మరింత పెరిగాయి. “ఇది ప్రజా భవనమా లేక కుటుంబ వేడుకలకు ప్రైవేట్ హాల్‌నా?” అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సాధారణ…

Read More