సౌదీ ప్రమాదంలో మృతి చెందిన 18 మంది ఒక్కటే కుటుంబం… ముషీరాబాద్‌లో పర్యటించిన నేతలు పరామర్శ

సౌదీ అరేబియాలో మూడు రోజుల క్రితం జరిగిన ఘోర అగ్ని ప్రమాదం దేశాన్ని విషాదంలో ముంచేసింది. 46 మంది ప్రాణాలు కోల్పోయిన ఈ ప్రమాదంలో 42 మంది తెలంగాణకు చెందిన వారే కావడం రాష్ట్రాన్ని తీవ్ర దుఃఖంలోకి నెట్టింది. ఇందులో చిన్న పిల్లలు కూడా ఉండటం మరింత హృదయ విదారకమైంది. Hyderabad ముషీరాబాద్ నియోజకవర్గం అడిక్‌మెట్ ప్రాంతానికి చెందిన షేక్ నసీర్‌ఉద్దీన్ కుటుంబం ఈ విషాదానికి తీవ్రంగా గురైంది. ఒక్కటే కుటుంబానికి చెందిన 18 మంది —…

Read More