జూబ్లీ హిల్స్ బైపోల్స్: ఇద్దరు మంత్రులపై అధిష్టానం అసంతృప్తి – వివరణ కోరనున్న కాంగ్రెస్ లీడర్‌షిప్

జూబ్లీ హిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించినప్పటికీ, ప్రచారంలో పలు మంత్రుల పనితీరుపై పార్టీ హైకమాండ్ అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. ముఖ్యంగా దక్షిణ తెలంగాణకు చెందిన ఇద్దరు ముఖ్య మంత్రులపై అధిష్టానం అసహనం వ్యక్తం చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. హైకమాండ్‌కు చేరిన నివేదికల ప్రకారం, ఈ ఇద్దరు మంత్రులు తమకు కేటాయించిన డివిజన్లలో సీరియస్‌గా ప్రచారం చేయలేదని,“చుట్టూ తిరిగే హాజరు చూపించడం తప్ప—కనీస స్థాయి వ్యూహాత్మక పని కూడా చేయలేద”అని ఫిర్యాదులు ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర…

Read More