మిలియన్ మార్చ్ డే సందర్భంగా ఉద్యమకారుల పిలుపు.. అమరవీరుల ఆశయాలు నెరవేర్చాలని డిమాండ్

తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులను స్మరించుకుంటూ మిలియన్ మార్చ్ డేను ఘనంగా నిర్వహించాలని ఉద్యమకారులు పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ నాయకులు మాట్లాడుతూ అమరవీరులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2011 మార్చి 10న జరిగిన Million March తెలంగాణ ఉద్యమ చరిత్రలో కీలక మలుపు తీసుకొచ్చిందని వారు గుర్తు చేశారు. ఆ రోజు తెలంగాణ సమాజం మొత్తం ఒక్కటై ప్రపంచానికి రాష్ట్ర ఆకాంక్షను తెలియజేసిందని పేర్కొన్నారు. రేపు…

Read More

న్యాయం కావాలి అంటూ హైదరాబాద్‌లో ఆందోళనలు… నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్

హైదరాబాద్ నగరంలో ఇటీవల జరిగిన ఘటనపై న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బాధితులు, పలు ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. గత ఐదు రోజులుగా డీజీపీ కార్యాలయం వద్ద, అలాగే ఇతర ప్రాంతాల్లో కూడా బాధితులు మరియు సంఘాల ప్రతినిధులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మరియు సంబంధిత మంత్రులు ఇప్పటివరకు స్పష్టమైన స్పందన ఇవ్వకపోవడం బాధాకరమని ఆందోళనకారులు పేర్కొన్నారు….

Read More

ఈపీఎస్–95 పెన్షన్ న్యాయం కోసం పోరాటం: ఐదవ తేదీన 20,500 రిటైర్డ్ ఉద్యోగ కుటుంబాలతో రాజ్‌భవన్‌కు చలో

ఈపీఎస్–95 పెన్షన్ సమస్యలపై తెలంగాణలో పెద్ద ఎత్తున ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఖచ్చితంగా ఐదవ తారీకు రోజున 20,500 మంది రిటైర్డ్ ఉద్యోగులు తమ కుటుంబాలతో కలిసి హైదరాబాద్‌కు వచ్చి గవర్నర్ గారి వద్దకు వెళ్లనున్నట్లు ఉద్యమ నేతలు ప్రకటించారు. “చలో రాజ్‌భవన్” కార్యక్రమం ద్వారా తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వానికి స్పష్టంగా తెలియజేయాలని నిర్ణయించారు. ఈపీఎస్–95 కింద ఉన్న ఉద్యోగులు ప్రస్తుతం కేవలం రూ.1,000 పెన్షన్‌తోనే జీవనం సాగించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేశానికి, ప్రభుత్వానికి…

Read More

హైదరాబాద్‌లో ఆర్టీసీ రిటైర్‌మెంట్ ఎంప్లాయీస్ శాంతియుత నిరసన: 2017 నుంచి పెండింగ్ ఉన్న బెనిఫిట్స్ కోసం రోడ్లపై ధర్నా

హైదరాబాద్‌లో బస్ భవన్ ముందు దాదాపు 10,000 మంది ఆర్టీసీ రిటైర్‌మెంట్ ఎంప్లాయీస్ శాంతియుత నిరసన నిర్వహించారు. ఈ ఉద్యోగులు రిటైర్‌మెంట్ తరువాత రావాల్సిన బెనిఫిట్స్ కోసం ప్రస్తుత ప్రభుత్వం, ఆర్టీసి మేనేజ్‌మెంట్ నుండి స్పష్టమైన సమాధానం అందకపోవడం కారణంగా రోడ్లపైకి వచ్చారు. వీరి ప్రధాన డిమాండ్స్‌లో పే స్కేల్, పిఆర్సి (PRC Arrears), గ్రాడ్యుయిటీ, లీవ్ ఎన్కాష్మెంట్, పెన్షన్ ఉన్నాయి. 2017 నుంచి రిటైర్ అయిన ఉద్యోగుల కోసం బెనిఫిట్స్ ఇప్పటి వరకు విడుదల చేయబడలేదు….

Read More

బీసీ రిజర్వేషన్లపై ఆగ్రహం – తీన్మార్ మల్లన్న సహా నేతల అరెస్టులు, గాంధీ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్‌: బీసీ రిజర్వేషన్ల తక్కువ శాతం కేటాయింపుపై రాష్ట్రవ్యాప్తంగా ఉడికిపోతున్న అసంతృప్తి మంగళవారం మరింత తీవ్రరూపం దాల్చింది. గాంధీ ఆసుపత్రి వద్ద పెద్ద ఎత్తున బీసీ సంఘాలు, నాయకులు, కార్యకర్తలు ధర్నాకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 42% రిజర్వేషన్లు ఇవ్వాలన్న డిమాండ్‌తో ఆత్మహత్యాయత్నం చేసిన ఈశ్వరయ్య చారి ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ సంఘాలు నిరసనలు చేపట్టాయి. అయితే పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేసి తీన్మార్ మల్లన్న,…

Read More