నిజం కోసం పోరాటం… ప్రజల గొంతుకగా ఓకే టీవీ ప్రస్థానం

నిజం కోసం, ప్రజల కోసం నిరంతరం పోరాడే మీడియా వేదికగా ఓకే టీవీ తన ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంటోంది. “ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుక” అనే నినాదంతో ముందుకు సాగుతున్న ఈ ఛానల్, సామాన్యుల సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తోంది. అన్యాయం, అవినీతి, అక్రమాలపై అక్షర యుద్ధం చేస్తూ, సత్యాన్ని నిర్భయంగా బయటపెట్టడమే ఓకే టీవీ లక్ష్యం. రాజ్యాంగాన్ని దైవంగా భావిస్తూ, ప్రజాహితాన్ని ప్రధానంగా తీసుకుని వార్తలను అందించడం ఈ మీడియా ప్రత్యేకతగా నిలుస్తోంది….

Read More

డిజిటల్ మీడియాకు చారిత్రక గుర్తింపు: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్ణయం పాత్రికేయ రంగానికి మైలురాయి

డిజిటల్ మీడియాను అధికారికంగా వర్కింగ్ జర్నలిస్ట్ కేటగిరీలోకి తీసుకువచ్చిన నిర్ణయం పాత్రికేయ రంగానికి చారిత్రక విజయం. ప్రింట్ మాత్రమే కాదు, YouTube, డిజిటల్ న్యూస్ పోర్టల్స్, టీవీ, రేడియో జర్నలిస్టులు కూడా ఇక ఉద్యోగ భద్రత, వేతన హక్కులు, EPFO-ESIC ప్రయోజనాలకు అర్హులు. మన దేశంలో మీడియా రంగంలో ఇది చారిత్రక రోజు.డిజిటల్ మీడియాను కూడా అధికారికంగా వర్కింగ్ జర్నలిస్ట్ కేటగిరీలోకి తీసుకువచ్చే నిర్ణయం తీసుకున్నందుకు నేను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు…

Read More