పత్తి–సోయా రైతుల ఆవేదనపై ఆగ్రహం: ప్రభుత్వ విధానాలపై ఎమ్మెల్యేల ఘాటు ప్రశ్నలు

రాష్ట్రంలో పత్తి, సోయాబీన్ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై తీవ్ర ఆవేదన వ్యక్తమవుతున్న సమయంలో, ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వంపై ఘాటు విమర్శలు గుప్పించారు. రైతుల బాధలు విన్న తర్వాత, మార్కెట్ యార్డుల్లో జరుగుతున్న అన్యాయంపై ప్రభుత్వాన్ని నిలదీశారు. “మీరు అన్నీ చక్కగా చేస్తున్నారు అనుకుంటే, రైతులు సంతోషంగా ఉంటే — మార్కెట్‌లు ఎందుకు బంద్?” అంటూ ప్రజల ముందే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.ప్రభుత్వం రైతులను కలవడానికి భయపడుతుందా? రైతుల వాస్తవ పరిస్థితులు బయట పడతాయనే భయం ఉందా? అంటూ నేరుగా…

Read More