కొమరవెల్లి ఘటనపై రాజకీయ రచ్చ… బాధిత కుటుంబానికి న్యాయం ఎక్కడ?

నమస్తే… ఓకే టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం. ఇటీవల జరిగిన కొమరవెల్లి మల్లన్న దేవాలయం పరిధిలో జరిగిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. కుల ఆధారిత మూఢనమ్మకాల నేపథ్యంలో అమాయక చిన్నారి బలి కావడం సమాజాన్ని కలిచివేసింది. ఈ ఘటనపై కుల సంఘాలు, ప్రజాసంఘాలు ఇప్పటికే ధర్నాలు చేస్తూ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే ప్రతిపక్షాలు స్పందించడంలో ఆలస్యం చేశాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. నాలుగు రోజుల తర్వాత ప్రతిపక్ష నేతలు ఘటనాస్థలానికి…

Read More