కొమరవెల్లి మల్లన్న ఆలయం ఘటనపై ఆగ్రహం… రాజకీయాలకే పరిమితమవుతున్న న్యాయ పోరాటమా?
నమస్తే… ఓకే టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం. తెలంగాణలోని కొమరవెల్లి మల్లన్న ప్రాంతానికి సంబంధించిన ఘోర ఘటన గత కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. కులపిచ్చి పేరుతో అమాయక చిన్నారిపై జరిగిన దారుణం సమాజాన్ని కలచివేసింది. మానవత్వాన్ని మించిన కులవివక్ష ఎంత ప్రమాదకరమో మరోసారి ఈ సంఘటన చూపించింది. ఈ ఘటనపై ఇప్పటికే కుల సంఘాలు, ప్రజా సంఘాలు నిరసనలు వ్యక్తం చేస్తూ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఈ ఘటన…

