200 ఎకరాల ఫ్రూట్ మార్కెట్ వివాదం.. రైతుల భవిష్యత్తు vs భూముల రాజకీయాలు

రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా భావించిన 200 ఎకరాల ఫ్రూట్ మార్కెట్ ప్రాజెక్ట్ ఇప్పుడు పెద్ద రాజకీయ వివాదంగా మారింది. రైతుల ప్రయోజనాల కోసం ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్, భూముల కేటాయింపులు మరియు ప్రభుత్వ నిర్ణయాలపై విమర్శలతో మళ్లీ వార్తల్లో నిలిచింది. సభలో మాట్లాడిన నాయకులు ఈ అంశం రాజకీయాలకు అతీతమని, ఇది లక్షలాది మంది రైతుల భవిష్యత్తుకు సంబంధించినదని స్పష్టం చేశారు. ఏ ప్రభుత్వం అయినా రైతుల సంక్షేమం కోసం పనిచేయాలి తప్ప, దలార్లు మరియు వ్యాపారుల కోసం…

Read More