తెలంగాణలో వచ్చే నెలలో పంచాయతీ ఎన్నికలు: రిజర్వేషన్ల సవాళ్లు – 3000 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులపై ప్రమాదం
వచ్చే నెలలో పంచాయతీ రాజ్ ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంది. సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం ప్రకటించారు. సమావేశం అనంతరం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మరియు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మీడియా సమావేశంలో ముఖ్య అంశాలను వెల్లడించారు. 🔹 50% రిజర్వేషన్ల పరిమితిలోనే పంచాయతీ ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వం ఈసారి పంచాయతీ ఎన్నికలను 50%…

