ఏకగ్రీవాల పేరుతో బెదిరింపుల రాజకీయం: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హైడ్రామా

మున్సిపల్ ఎన్నికల్లో ఏకగ్రీవాల పేరుతో కాంగ్రెస్ పార్టీ నాయకులు బెదిరింపుల రాజకీయానికి పాల్పడుతున్నారనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. నిన్న ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా అనేక మున్సిపాలిటీల్లో ఇదే తరహా పరిస్థితి నెలకొందని స్థానిక నాయకులు ఆరోపిస్తున్నారు. నామినేషన్లు ఉపసంహరించుకునేలా ఒత్తిళ్లు, బెదిరింపులు, రాజకీయ డ్రామాలు చోటు చేసుకున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓట్లు వేసే పరిస్థితి కూడా లేకుండా, ముందే ఏకగ్రీవాల పేరుతో ఫలితాలను ఖరారు చేయాలని చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రి స్వయంగా “80 శాతం ప్రజాభిమానము కాంగ్రెస్‌కే ఉంది”…

Read More

స్థానిక సంస్థల ఎన్నికలపై నేడు కీలక మలుపు: హైకోర్టు తీర్పుపై రాష్ట్రవ్యాప్త ఉత్కంఠ”

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై నెలకొన్న ఉత్కంఠకు నేడు తెరపడే అవకాశం ఉంది. గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై హైకోర్టు ఈ రోజు విచారణ జరపనుంది. ప్రభుత్వం మరియు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే తాము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లు కోర్టుకు లేఖల ద్వారా ప్రకటించడంతో, కోర్టు నుంచి అనుకూల నిర్ణయం వెలువడే అవకాశాలపై ఆసక్తి పెరిగింది. ప్రభుత్వం–ఎన్నికల సంఘం సిద్ధత రిజర్వేషన్లలో మార్పులు 50% రిజర్వేషన్లలో: ఎన్నికల షెడ్యూల్…

Read More

పంచాయతీ ఎన్నికల నగారా మోగింది – బీసీ రిజర్వేషన్ పై హైకోర్టు విచారణ ఉత్కంఠగా

ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న పంచాయతీ ఎన్నికల నగారా ఈరోజు మోగబోతోంది. ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేస్తూ, నామినేషన్ల దాఖలు కోసం అక్టోబర్ 11 వరకు గడువు ఇచ్చింది. ఇదిలా ఉంటే, బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో నేడు కీలక విచారణ కొనసాగుతోంది. నిన్న వాదనలు సాయంత్రం వరకు సాగగా, పిటిషనర్లు బీసీ రిజర్వేషన్లపై స్టే కోరినప్పటికీ, హైకోర్టు ఆ విజ్ఞప్తిని తిరస్కరించింది. ప్రభుత్వ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింగ్వి వాదిస్తూ — “సుప్రీం కోర్టు ఆదేశం…

Read More