నిజం కోసం పోరాటం… ప్రజల గొంతుకగా ఓకే టీవీ ప్రస్థానం
నిజం కోసం, ప్రజల కోసం నిరంతరం పోరాడే మీడియా వేదికగా ఓకే టీవీ తన ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంటోంది. “ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుక” అనే నినాదంతో ముందుకు సాగుతున్న ఈ ఛానల్, సామాన్యుల సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తోంది. అన్యాయం, అవినీతి, అక్రమాలపై అక్షర యుద్ధం చేస్తూ, సత్యాన్ని నిర్భయంగా బయటపెట్టడమే ఓకే టీవీ లక్ష్యం. రాజ్యాంగాన్ని దైవంగా భావిస్తూ, ప్రజాహితాన్ని ప్రధానంగా తీసుకుని వార్తలను అందించడం ఈ మీడియా ప్రత్యేకతగా నిలుస్తోంది….

