రూ.10కి కొనే మందు రూ.180కి అమ్మకం: ఔషధ సిండికేట్‌తో సామాన్యులపై భారీ భారం

రూ.10కి కొనే మందు రూ.180కి అమ్మకం: ఔషధ దందాతో సామాన్యుల జేబులు ఖాళీ దేశంలో ఔషధాల ధరలు సామాన్య ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. రోజూ వాడే సాధారణ మెడిసిన్ టాబ్లెట్లు రూ.10కు తయారీదారుల నుంచి బయటకు వస్తే, అదే మందు రూ.150 నుంచి రూ.180 వరకు అమ్ముతున్న వైనం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఔషధ వ్యాపారం ఒక సిండికేట్‌లా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణంగా గ్యాస్, ఎసిడిటీ, అలర్జీ వంటి చిన్న సమస్యలకే…

Read More