హార్మోస్ జలసంధిలో నౌకపై మిసైల్ దాడి: భారత్‌కు వస్తున్న కార్గో షిప్‌పై ఇరాన్ అటాక్

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు మరింత పెరుగుతున్నాయి. భారత్‌కు వస్తున్న ఒక కార్గో నౌకపై మిసైల్ దాడి జరగడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది. Iran హార్మోస్ జలసంధి వద్ద నౌకపై మిసైల్ దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో ముగ్గురు సిబ్బంది గల్లంతు కాగా, మిగతా 20 మందిని Oman Navy రక్షించింది. థాయ్‌లాండ్‌కు చెందిన మయూరి నారి అనే కార్గో నౌక Khalifa Port (యూఏఈ) నుంచి బయలుదేరి Kandla Port, Gujarat వైపు ప్రయాణిస్తోంది. బుధవారం…

Read More

ఇరాన్–ఇజ్రాయిల్ ఉద్రిక్తతలు: భారత్‌కు నేరుగా సంబంధం లేకపోయినా దేశంలో చర్చ ఎందుకు?

ప్రపంచ రాజకీయాల్లో ఇటీవల జరుగుతున్న పరిణామాలు మరోసారి మధ్యప్రాచ్య ప్రాంతాన్ని వార్తల్లో నిలిపాయి. ముఖ్యంగా ఇరాన్–ఇజ్రాయిల్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ యుద్ధానికి భారత్‌కు నేరుగా సంబంధం లేకపోయినా, దేశంలో మాత్రం దీనిపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఇరాన్‌కు చెందిన ప్రముఖ నాయకుడి మరణం నేపథ్యంలో భారత్‌లోని కొంతమంది షియా ముస్లింలు సంతాప కార్యక్రమాలు నిర్వహించడం కూడా చర్చకు దారి తీసింది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో షియా సమాజానికి…

Read More