బీహార్‌లో కొత్త సర్కార్: 20న నితీష్ ప్రమాణ స్వీకారం – బిజెపి, జేడీయూ, ఎల్‌జేపీకి కీలక స్థానాలు

బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. నవంబర్ 20న కొత్త ప్రభుత్వం ఏర్పడనుండగా, జేడీయూ అధినేత నితీష్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధమయ్యారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా హాజరు కానుండటం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే కలయిక కూటమి మధ్య మంత్రివర్గ కేటాయింపులపై స్పష్టత వచ్చింది. తాజా సమాచారం ప్రకారం— ఇదిలా ఉండగా, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా దిలీప్ జయస్వాల్ పేరును ఖరారు చేశారు. మరోవైపు,…

Read More

కమలం గుర్తుకే గెలుపు – రఘునందన్ ప్రసంగం దాసర్లపేటలో హోరెత్తింది

జూబ్లీహిల్స్ పరిధిలో జరిగిన భారీ బీజేపీ సభలో మాజీ ఎమ్మెల్యే ఎం. రఘునందన్ రావు చేసిన ప్రసంగం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆయన మాట్లాడుతూ ప్రజలతో నేరుగా మాట్లాడి, ఉత్సాహంగా నినాదాలు చేయించారు. “లక్ష మంది ఉన్నారంటావు కదా? మనం లక్షలు ఉన్నాం! లక్ష ఉన్నోడికి వెళ్తావా, లక్షలు ఉన్న మన దగ్గరకు రారా?” అని రఘునందన్ పంచ్‌లతో ప్రజలను ఆకట్టుకున్నారు. ఆయన ప్రజలను ఉద్దేశించి, “సమ గుర్తు గెలిస్తే దేశం ముక్కలు అవుతుంది, కమలం గుర్తు…

Read More