బీసీ రిజర్వేషన్పై ముదిరాజుల ఆవేదన: “మాకు న్యాయం ఎప్పుడుంటుంది?
తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ అమలుపై హైకోర్టు తీర్పు వెలువడే రోజునే, ముదిరాజుల వర్గం నుండి తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. ముదిరాజుల సంఘ నాయకుడు సురేష్ గారు మాట్లాడుతూ, “ప్రభుత్వం బీసీల పేరుతో రాజకీయ జిమ్మిక్లు చేస్తోంది, కానీ వాస్తవంగా వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయడం లేదు” అన్నారు. ఆయన వ్యాఖ్యానంలో, “ముదిరాజుల కోసం ఏ ఒక్క మంత్రి, ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా మాట్లాడటం లేదు. మా కష్టాల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. విద్య,…

