గ్లోబల్ సమ్మిట్ నిర్వహణపై రేవంత్ రెడ్డికి రాజకీయ వర్గాల విమర్శలు, పరిపాలనపై ప్రశ్నలు

తెలంగాణలో జరిగిన ఫోర్త్ సిటీ గ్లోబల్ సమ్మిట్ పై ఇప్పుడు తీవ్ర రాజకీయ చర్చ మొదలైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహణ శైలి, కార్యక్రమంలో ఏర్పాట్లు, మీడియా వ్యాఖ్యలు, అతిథుల సమన్వయం వంటి అంశాలపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సమిట్ సందర్భంలో రేవంత్ రెడ్డి చేసిన ఇంగ్లీష్ వ్యాఖ్యలు, ప్రసంగం, రాజకీయ ప్రత్యర్థుల చేత విమర్శలకు గురయ్యాయి. “ఇంగ్లీష్ రాకపోవడం తప్పు కాదు కానీ పరిపాలన మాత్రం రావాలి” అని ప్రతిపక్షం వ్యాఖ్యానించింది. ముఖ్యమంత్రి కేవలం కుర్చీలో…

Read More

బాలానగర్ భూముల కుంభకోణం: ప్రభుత్వానికి ₹3 కోట్లు, బంధుమిత్రులకు ₹30 కోట్లు?

బాలానగర్ ప్రాంతంలో భూముల ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇదే ప్రాంతంలో ఇప్పుడు గజం ధర లక్షా యాభై వేల రూపాయలు వరకు ఉంది. అయితే ప్రభుత్వ విధానాల పేరుతో భూములను అతి తక్కువ ధరకు కొంతమందికి కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళితే, రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం బాలానగర్‌లో ఎకరానికి కేవలం ₹10,000 మార్కెట్ వాల్యూ చూపించి, అదిలో 30% మాత్రమే అంటే కేవలం ₹3,000 చెల్లిస్తే చాలు, భూమి వారిది అవుతుంది…

Read More