మోడీని కలిసి, రాష్ట్రానికి అభివృద్ధి మాటలు—కానీ ప్రశ్నల వర్షంలో రేవంత్ రెడ్డి”

హుస్నాబాద్‌లో జరిగిన భారీ సభలో సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక ప్రకటనలు చేశారు. “అభివృద్ధి నా బాధ్యత… పని చేసే వారినే స్థానిక ఎన్నికల్లో గెలిపించండి” అంటూ ప్రజలకు పిలుపునిచ్చిన రేవంత్, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. 🔨 40 వేల ఉద్యోగాలు – మరో వాగ్దానమా? రెండు సంవత్సరాల్లో లక్ష ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ పూర్తి చేస్తామని సీఎం ప్రకటించగామరో 40 వేల ఉద్యోగాలు భర్తీకి సిద్ధం చేస్తున్నాం…

Read More

ప్రజల సొత్తుతో వ్యక్తిగత వేడుకలు ఎందుకు?” — ప్రజాభవన్ నిశ్చితార్థంపై తీవ్ర విమర్శలు

తెలంగాణలో ప్రజాభవన్‌లో జరిగిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారి కుమారుడు సూర్య విక్రమార్క నిశ్చితార్థ వేడుకపై వివాదం ముదురుతోంది. ప్రజల పన్నుల డబ్బుతో నిర్మించబడిన ప్రజాభవన్‌ను వ్యక్తిగత వేడుకలకు వినియోగించడం సరైనదా? అనే ప్రశ్నపై సోషల్ మీడియా, ప్రజా వేదికలు, రాజకీయ రంగాల్లో గట్టి చర్చ నడుస్తోంది. విమర్శకులు మండిపడుతూ ఇలా అంటున్నారు:

Read More