ఓబీసీ రిజర్వేషన్ బిల్లుపై బీజేపీ అడ్డంకులు — రేవంత్ రెడ్డి కృషిని ప్రశంసించిన కాంగ్రెస్ నేతలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఓబీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు బిల్లు ఆమోదించింది. అయితే, ఆ బిల్లును భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అడ్డుపడుతున్నదని కాంగ్రెస్ నేతలు తీవ్రంగా విమర్శించారు. రేవంత్ రెడ్డి గారు బిల్లును పాస్ చేయడమే కాకుండా, అఖిల పక్షాన్ని తీసుకొని ప్రధానమంత్రి మోదీ గారిని కలుసుకుందామని, పార్లమెంట్లో నైన్త్ షెడ్యూల్లో చేర్చాలన్న ప్రయత్నం చేసినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం సమయం ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో,…

