డిప్యూటీ సీఎం పవన్ అడవుల్లో.. అధికారుల్లో టెన్షన్.. టెన్షన్

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ క్షేత్ర పర్యటన అటవీ అధికారులకు ముచ్చెమటలు పట్టించింది. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో రెండు రోజుల పర్యటన నిమిత్తం పవన్ వచ్చారు. తొలిరోజు రేణిగుంట విమానాశ్రయం నుంచి మామండూరు అటవీ ప్రాంతానికి నేరుగా వచ్చిన పవన్ కాలిబాటన రెండు కిలోమీటర్లు మేర పర్యటించారు. సుమారు 4 కి.మీ. దట్టమైన అటవీ ప్రాంతంలో పవన్ గడిపారు. క్రూర మృగాలు తిరిగే చోటున పవన్ నడవడమే కాకుండా, ప్రతి చెట్టు, గట్టును పరిశీలించడం అధికారులను…

Read More

బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎపిసోడ్ రివ్యూ

ఓకే టీవీ ద్వారా రమ్య, భరణి, దివ్య, సుమన్, సాయి, నిఖిల్, గౌరవ్, ఆయిషా లాంటి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి, ఇప్పటికే ఉన్న కంటెస్టెంట్స్ తో క్యాప్టెన్సీ టాస్క్ లో పోటీ పడారు. ఫైవ్ ఫైవ్ టీమ్స్ గా డివైడ్ అయ్యారు. రమ్య తన గేమ్ ప్లే ద్వారా, అన్ని ఆపోజింగ్ కంటెస్టెంట్స్ ను అవమానించకుండా, ప్రాపర్ స్ట్రాటజీతో గేమ్ ఆడడం ద్వారా తనకున్న స్థానం సుదృఢం చేసింది. భరణి…

Read More

ఆత్మనిర్భర్ భారత్‌లో ఏపీ కీలకం: కర్నూల్‌లో మోదీ శంకుస్థాపనలు, చంద్రబాబు–పవన్‌ల నేతృత్వంలో అభివృద్ధి పరుగులు

కర్నూల్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారీ స్థాయిలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. మొత్తం ₹13,429 కోట్ల విలువైన ప్రాజెక్టులు ఏపీలోని వివిధ ప్రాంతాల్లో ప్రారంభమయ్యాయి. మోదీ తన ప్రసంగంలో “ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంటే భారతదేశ అభివృద్ధే” అని పేర్కొన్నారు. రాయలసీమ అభివృద్ధి కీలకమని, ఢిల్లీ–అమరావతి కలిసి ప్రగతిని పరుగులు తీయిస్తున్నాయని అన్నారు. మోదీ మాట్లాడుతూ, “డబుల్ ఇంజిన్ సర్కార్ తో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమర్థ నేతృత్వంలో ఏపీ ముఖచిత్రం మారుతోంది” అని ప్రశంసించారు….

Read More