సింగరేణి, ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం… కీలక అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి వివరణ

రేవంత్ రెడ్డి సింగరేణి, ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్ట్ వంటి కీలక అంశాలపై స్పష్టత ఇచ్చారు. సింగరేణి టెండర్లకు సంస్థ ప్రత్యేక మార్గదర్శకాలు తయారు చేయలేదని, 2018లో అమలులో ఉన్న టెండర్ నిబంధనలనే అనుసరించామని తెలిపారు. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్పై గత పదేళ్ల పాలనలో భారీ బకాయిలు ఉన్నాయని గుర్తుచేసిన ఆయన, తమ ప్రభుత్వం ఆ సంస్థపై ఒక్క రూపాయి భారం కూడా వేయలేదన్నారు. ఈ అంశంపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో పూర్తి స్థాయి చర్చకు…

Read More

కేటీఆర్ రాచరిక పోకడలు మార్చుకోకపోతే బీఆర్ఎస్‌ను ఎవరు కాపాడలేరు: కవిత వ్యాఖ్యలపై తీవ్ర రాజకీయ విశ్లేషణ

కేటీఆర్ తన రాచరిక పోకడలను మార్చుకోకపోతే బీఆర్ఎస్‌ను ఎవరు కాపాడలేరని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. ఫోన్ ట్యాపింగ్ కేసు, మున్సిపల్ ఎన్నికలు, కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ అంతర్గత వ్యవహారాలపై ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు వంటి కుటుంబ సభ్యులపై మాట్లాడినప్పుడే మీడియా, సోషల్ మీడియాలో హైలైట్ అవుతుందని కవితకు తెలుసని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అందుకే ఉద్దేశపూర్వకంగా…

Read More

తెలంగాణ రాజకీయాల్లో అంతర్గత యుద్ధం: మీడియా గ్యాంగులు, స్కాములు, ఫోన్ ట్యాపింగ్ డైవర్షన్‌లపై సంచలన ఆరోపణలు

తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు తీవ్ర గందరగోళ స్థితికి చేరుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో లేని సమయంలో క్యాబినెట్ సమావేశం నిర్వహించడమే కాకుండా, కాంగ్రెస్ పార్టీలోనే నాయకుల మధ్య తీవ్ర అసమన్వయం బయటపడిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోమటిరెడ్డి వర్గం, ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్గం, భట్టి విక్రమార్క వర్గం మధ్య స్పష్టమైన విభేదాలు ఉన్నాయని వ్యాఖ్యలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా, తెలంగాణలో మీడియా రెండు శిబిరాలుగా చీలిపోయిందన్న ఆరోపణలు కూడా తెరపైకి వచ్చాయి….

Read More

ఫోన్ టాపింగ్ కేసు: సిట్ విచారణకు హాజరైన కేసీఆర్, నందీనగర్‌లో కీలక భేటీలు

ఫోన్ టాపింగ్ కేసులో ఆదివారం సిట్ విచారణ ఉండటంతో ఉదయం 11 గంటలకు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి బయలుదేరిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా నందీనగర్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. అక్కడ బీఆర్ఎస్ ముఖ్యనేతలతో కలిసి లంచ్ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తనపై నమోదైన కేసులు, సిట్ విచారణ తీరు, భవిష్యత్ వ్యూహాలపై పార్టీ నేతలతో ఆయన చర్చించినట్లు సమాచారం. సిట్ విచారణ అనంతరం కేటీఆర్, హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌తో పాటు…

Read More

నందీనగర్ విచారణ, బీఆర్ఎస్ ఆందోళనలు: కాంగ్రెస్ వైఫల్యాలపై మళ్లీ మంట పెట్టిన కేసీఆర్ అంశం

ఫోన్ టాపింగ్ కేసు విచారణలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న ఫార్మ్ హౌస్ నుంచి నందీనగర్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ భారీ నిరసనలు చేపట్టింది. అన్ని జిల్లాల్లో పార్టీ శ్రేణులు రోడ్లపైకి వచ్చి కేసీఆర్‌కు సంఘీభావం ప్రకటించాయి. నందీనగర్‌లో కొన్ని గంటల పాటు విచారణ కొనసాగింది. ఈ సందర్భంగా కేసీఆర్ భావోద్వేగానికి గురయ్యారని సమాచారం. తెలంగాణ ఉద్యమానికి రూపకల్పన చేసిన ఇదే ఇంట్లో, ఇదే గదిలో విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందని…

Read More

ఫోన్ ట్యాపింగ్ విచారణలో కక్షసాధింపు లేదు.. చట్టం తన పని తాను చేస్తుంది: కాంగ్రెస్ స్పష్టం

గత పదేళ్ల పాలనలో జరిగిన తప్పిదాల నుంచి తప్పించుకునేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై దుష్ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశమైన ఫోన్ ట్యాపింగ్, డ్రోన్ ట్రాఫిక్ వ్యవహారాలపై చట్టబద్ధంగా విచారణ కొనసాగుతున్న తరుణంలో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎవరిపైనా వ్యక్తిగత కక్ష సాధింపుల ఆలోచన లేదని, గతంలో ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా పనిచేసిన వారిపట్ల…

Read More

కేసీఆర్‌ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? బీజేపీ ప్రశ్నలపై తిరిగి బీజేపీకే ప్రశ్నలు

ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచంద్రరావు ప్రశ్నించడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. విచారణ పేరుతో కాలయాపన జరుగుతోందని, కాంగ్రెస్–బీఆర్ఎస్ పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని ఆయన ఆరోపించారు. అయితే ఇదే ప్రశ్నను బీజేపీపై వేసుకుంటే పరిస్థితి ఎలా ఉందన్న ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో సీబీఐ విచారణకు అప్పగించాలంటూ డిమాండ్ చేసిన బీజేపీ, చివరకు…

Read More

ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు మరోసారి సిట్ నోటీసులు – నందినగర్ నివాసంలోనే విచారణకు ఆదేశం

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మరోసారి నోటీసులు జారీ చేసింది. రేపు మధ్యాహ్నం మూడు గంటలకు హైదరాబాద్ నందినగర్‌లోని ఆయన అధికారిక నివాసంలోనే విచారణకు హాజరు కావాలని స్పష్టంగా ఆదేశించింది. ఇటీవల సిట్ నోటీసులకు స్పందించిన కేసీఆర్, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడిగా తనపై బాధ్యతలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంటూ, మరొక అనుకూలమైన తేదీ ఇవ్వాలని లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో…

Read More

విచారణను తప్పు పట్టడం ఎందుకు? ఫోన్ టాపింగ్ వాస్తవాలపై రాజకీయ డ్రామా

విచారణను తప్పు పట్టడం ఎందుకు? ఫోన్ టాపింగ్ వాస్తవం కాదా? తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్న విచారణలను తప్పు పట్టడం ఒక కొత్త రాజకీయ ఫ్యాషన్ అయిపోయింది.విచారణ అంటేనే కక్షపూరిత చర్య అని కొందరు చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు.కానీ అసలు ప్రశ్న ఇది — విచారణ జరుగుతుంటే భయపడాల్సిన అవసరం ఎందుకు వస్తోంది? ఫోన్ టాపింగ్ జరిగిందా? జరిగింది ఇది ఆరోపణ కాదు.ఇది అనుమానం కాదు.ఇది రాజకీయ వ్యాఖ్య కాదు. ఫోన్ టాపింగ్ జరిగింది — అది వాస్తవం.పోర్ట్ టాపింగ్…

Read More

ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు సిట్ నోటీసులు, అరెస్ట్ ప్రచారం రాజకీయ హైప్ మాత్రమే

ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడం రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీసింది. నోటీసులు అంటేనే అరెస్ట్ అన్నట్లుగా కొందరు చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నా, వాస్తవ పరిస్థితి అంత తీవ్రమైనది కాదని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చట్టం ప్రకారం 65 సంవత్సరాలు దాటిన వ్యక్తిని పోలీస్ స్టేషన్‌కు పిలవాల్సిన అవసరం లేదు. సీఆర్పీసీ సెక్షన్ 160 ప్రకారం, అలాంటి వ్యక్తిని ఆయన నివాసంలోనే విచారించాలి. ఇదే విషయాన్ని…

Read More