కేటీఆర్ vs రేవంత్ రెడ్డి: హామీలపై రాజకీయ పోరు ముదురుతోంది

తెలంగాణ రాజకీయాల్లో కేటీఆర్ మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం రోజురోజుకూ ముదురుతోంది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారంటీలు, హామీల అమలుపై ఈ ఇద్దరు నేతల మధ్య తీవ్ర వాగ్వాదం కొనసాగుతోంది. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలు కేవలం ఎన్నికల హామీలుగానే మిగిలిపోయాయని ఆరోపిస్తున్నారు. రైతు భరోసా, పథకాల అమలు, అభివృద్ధి పనుల విషయంలో ప్రభుత్వం…

Read More

కేటీఆర్ vs రేవంత్ రెడ్డి: హామీలపై రాజకీయ పోరు ముదురుతోంది

తెలంగాణ రాజకీయాల్లో కేటీఆర్ మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం రోజురోజుకూ ముదురుతోంది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారంటీలు, హామీల అమలుపై ఈ ఇద్దరు నేతల మధ్య తీవ్ర వాగ్వాదం కొనసాగుతోంది. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలు కేవలం ఎన్నికల హామీలుగానే మిగిలిపోయాయని ఆరోపిస్తున్నారు. రైతు భరోసా, పథకాల అమలు, అభివృద్ధి పనుల విషయంలో ప్రభుత్వం…

Read More

సీఎం పై నోరు జారితే నాలుక కోస్తాం: కేటీఆర్‌కు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య సవాల్

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం వేడెక్కింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై విమర్శలు చేసిన బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తీవ్ర హెచ్చరికలు చేశారు. సీఎం పై నోరు జారితే ఊరుకోమని, అలాంటి వ్యాఖ్యలు చేస్తే నాలుక కోస్తామని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన బీర్ల ఐలయ్య, అధికారం కోల్పోయిన తర్వాత కేటీఆర్‌కు మతి భ్రమించిందని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న పాలనను చూసి తట్టుకోలేక బిఆర్ఎస్…

Read More

ఆర్మూర్ రాజకీయాల్లో వేడి పెంచిన ఆరోపణలు: కబ్జా, అవినీతి ఆరోపణలపై నేత ఘాటు వ్యాఖ్యలు

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మొదటిసారి మద్దతిచ్చిన జిల్లాగా నిజామాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు ఉందని పేర్కొన్న ఓ సీనియర్ నాయకుడు, మళ్లీ అదే ఊపు జిల్లాలో కనిపిస్తోందని అన్నారు. బోధన్‌లో ఇటీవల నిర్వహించిన సమావేశంలో గులాబీ జెండా ఎగిరేసినట్లు, నిజామాబాద్ అర్బన్‌లోనూ తామే కీలక శక్తిగా అవతరిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఆర్మూర్ నియోజకవర్గంలో అయితే పరిస్థితి పూర్తిగా వన్ సైడ్‌గా ఉందని, టీఆర్‌ఎస్ (బీఆర్ఎస్)కు…

Read More

కవిత వ్యాఖ్యలపై మాధవరం కృష్ణారావు ఫైర్ — “నువ్వు జైలుకి ఎందుకు వెళ్లావో చెప్పు

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బిఆర్ఎస్ నాయకులపై కవిత చేసిన విమర్శల నేపథ్యంలో మంగళవారం అతను మీడియాతో మాట్లాడారు. కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మల్లారెడ్డి, కూకట్పల్లి, కుద్బుల్లాపూర్ ఎమ్మెల్యేలపై కవిత చేసిన ఆరోపణలను కృష్ణారావు తప్పుబట్టారు. “బంగారు తెలంగాణ పేరుతో ప్రజలకు లాభం ఏమీ లేదు… కానీ కొందరు నాయకులు మాత్రం బాగా సంపాదించుకున్నారు అని నిన్న కవిత చేసిన వ్యాఖ్యలు పూర్తిగా తప్పు” అని…

Read More