ఫోన్ ట్యాపింగ్ విచారణలో కక్షసాధింపు లేదు.. చట్టం తన పని తాను చేస్తుంది: కాంగ్రెస్ స్పష్టం

గత పదేళ్ల పాలనలో జరిగిన తప్పిదాల నుంచి తప్పించుకునేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై దుష్ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశమైన ఫోన్ ట్యాపింగ్, డ్రోన్ ట్రాఫిక్ వ్యవహారాలపై చట్టబద్ధంగా విచారణ కొనసాగుతున్న తరుణంలో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎవరిపైనా వ్యక్తిగత కక్ష సాధింపుల ఆలోచన లేదని, గతంలో ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా పనిచేసిన వారిపట్ల…

Read More