తెలంగాణలో కుల వివక్షపై ప్రజా ఉద్యమ గళం… మానవత్వం కోసం న్యాయ పోరాటం

సమాజంలో ఇంకా కొనసాగుతున్న కుల వివక్ష, మానవ అవమానాలపై ప్రజల ఆగ్రహం రోజురోజుకూ పెరుగుతోంది. “మనము చాయ తాగితే గ్లాసులు మైలబడి పోతాయంట… మనము గుడిలోకి అడుగు పెడితే దేవుడు మహిమ తగ్గిపోతుందంట…” అనే బాధతో మొదలైన గళం ఇప్పుడు ఒక పెద్ద ప్రజా ఉద్యమంగా మారుతోంది. సమానత్వం కోసం తలవంచినా గర్వమంటారు, తలెత్తినా గర్వమంటారు — ఈ పరిస్థితి మన సమాజంలో ఇంకా మారలేదనే వేదన ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఈ సంఘటన ఒక్క ప్రాంతానికి మాత్రమే…

Read More

సాయి ఈశ్వర్ మృతి పై బీసీ సంఘాల ఆందోళన : తీన్మార్ మల్లన్న సహా పలువురి అరెస్ట్

మెడిపల్లిలో తీన్మార్ మల్లన్న ఆఫీస్ ముందు పెట్రోల్ పోసుకుని అగ్ని పెట్టుకున్న సాయి ఈశ్వరాచారి, గాంధీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. అనంతరం వైద్యులు పోస్టుమార్టం పూర్తి చేసి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. సంగారెడ్డి జిల్లా పోచారం గ్రామానికి చెందిన సాయి ఈశ్వర్ కుటుంబ పోషణ కోసం నగరానికి వచ్చి జగద్గిరిగుట్టలో నివసిస్తూ క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఆయనకు భార్య మరియు ముగ్గురు పిల్లలు ఉన్నారు. మరణ వార్త తెలిసిన వెంటనే…

Read More

బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలంటూ బీసీ నేతల డిమాండ్

తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు కొనసాగిస్తున్నాయి. ప్రభుత్వానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని, రిజర్వేషన్లను నైన్త్ షెడ్యూల్‌లో చేర్చేలా చర్యలు తీసుకోవాలని బీసీ నాయకులు కోరుతున్నారు. ఓకే టీవీతో మాట్లాడిన బీసీ నేత వెంకన్న మాట్లాడుతూ, బీసీలకు న్యాయం చేసే విషయంలో ప్రభుత్వం మరియు ప్రతిపక్షాలు మాటలు మాత్రమే ఇస్తున్నాయని, కానీ చట్టపరమైన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ మరియు బీజేపీ బీసీలకు న్యాయం చేస్తామని…

Read More