ప్రజలు ఎందుకు బయటికి రారు? భయమా? నమ్మకం కోల్పోవడమా? — వ్యవస్థపై మాలత గారి మోస్తరు మంట”

తెలంగాణలో రాజకీయాలు మారినా, ప్రజల జీవితాల్లో మార్పు కనిపించకపోవడం బాధకరమని మాలత గారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “ప్రజలు ఎందుకు బయటికి రావడం లేదు?” అనే ప్రశ్నను ఎవరూ పెద్దగా పట్టించుకోకపోయినా, అది ఈ రాష్ట్ర రాజకీయ వ్యవస్థకు అద్దం పడే వాస్తవికత అని ఆమె స్పష్టంగా పేర్కొన్నారు. ఆమె మాట్లాడుతూ:

Read More

తెలంగాణలో పెరుగుతున్న కష్టాలు: ప్రజలు గోషపడుతుంటే, నేతలు కోతలు — అవినీతి, అవ్యవస్థపై ఘాటు విమర్శలు

తెలంగాణలో ప్రతి తరగతి ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలపై తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. శ్రమజీవులు, కార్మికులు, మేస్త్రీలు, ప్లంబర్లు, కార్పెంటర్లు, ఎలక్ట్రిషియన్లు, ఆటో–క్యాబ్ డ్రైవర్లు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు— ఎవరి బతుకులోనూ స్థిరత్వం కనిపించడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూలీలకు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సమయానికి వేతనాలు రాకపోవడం పెద్ద భారంగా మారింది. వ్యవసాయ రంగం పూర్తిగా నష్టాల్లో మునిగిపోగా, వరి–పత్తి కొనుగోలు సమస్యతో రైతులు తీవ్ర గోషలో ఉన్నారు. వరి తడిసిందని కొనకుండా, పత్తి కొనుగోలు ప్రారంభం కాకపోవడంతో రైతులు…

Read More

షేక్‌పేట్‌లో జీవన యాతన: “మా నీళ్లలో పిల్లలు పెరుగుతున్నారు… కానీ నాయకులు కనిపించరు

జూబిలీ హిల్స్ అసెంబ్లీ పరిధిలోని షేక్‌పేట్ ప్రాంతం — వర్షాలు పడితే నీళ్లు నిలిచి, దోమలు, పురుగులు కాటుకు చిన్న పిల్లలూ కూడా భయంతో గడిపే పరిస్థితులు. ఇళ్లలో నీరు, బయట గుంతలు… ఇదే ఈ ప్రాంతం యొక్క నిత్యచిత్రం. అధికారాలు మారినా, సమస్య మాత్రం అలాగే కొనసాగుతోందని ప్రజలు చెబుతున్నారు. స్థానికులు తమ బాధను ఇలా వ్యక్తం చేశారు: “వర్షం వస్తే ఇళ్లలో నీళ్లు… నీటిలోనే వండి తింటాం. పిల్లలు కూడా అదే నీటిలో ఉంటారు.”…

Read More