సాయి ఈశ్వరాచారి ఆత్మహత్యాయత్నం: బీసీల ఆవేదన, ప్రభుత్వంపై ఆగ్రహం పెరుగుతోంది

తెలంగాణలో బీసీ రిజర్వేషన్లపై ఆగ్రహం మరింతగా ఉధృతంగా మారుతోంది. తాజాగా సాయి ఈశ్వరాచారి అనే బీసీ యువకుడు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోవడం రాష్ట్రంలో కలకలం రేపింది. ఈ ఘటన ఉప్పల్‌లో చోటుచేసుకోగా, స్థానికులు వెంటనే మంటలు ఆర్పి అతనిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ సంఘటనను తీన్మార్ మల్లన్న, బీసీ సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. ఇది ఆత్మహత్య…

Read More

బీసీలను మోసం చేసిన కాంగ్రెస్‌ — రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహావేశం

రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ల విషయంలో న్యాయం జరగలేదంటూ రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. బీసీ సంఘాలు, ఉద్యమ కమిటీలు, రాజకీయ ఫ్రంట్లు ఏకతాటిపైకి వచ్చి, “ఈ ఎన్నికలు న్యాయమైనవి కావు” అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నాయి. బీసీలకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ, పలు సంఘాలు నిరసనలు చేపట్టగా, మరోవైపు న్యాయస్థానాల్లో పిటిషన్లు కూడా దాఖలు అయ్యాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియను తక్షణమే వాయిదా వేయాలని బీసీ నేతలు డిమాండ్…

Read More