17 మంది ఎమ్మెల్యేలతో రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ – కాంగ్రెస్‌లో అసంతృప్తుల జలకలు

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కలకలం రేపే పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఆయనతో పాటు 17 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని తెలిసింది.

Read More