డ్రైవింగ్ నిబంధనలు పాటిస్తేనే ప్రమాదాలకు చెక్: వికారాబాద్ పోలీసుల అవగాహన కార్యక్రమం

రోడ్డు ప్రమాదాల నివారణే ప్రధాన లక్ష్యంగా వికారాబాద్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆటో డ్రైవర్లు, బైక్ డ్రైవర్లు సహా అన్ని రకాల వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు సూచించారు. అధిక వేగంతో వాహనాలు నడపడం, హెల్మెట్ ధరించకపోవడం, ఆటోలలో అనుమతికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, మద్యం సేవించి వాహనం నడపడం వంటి కారణాల వల్లే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు వివరించారు. ముఖ్యంగా హెల్మెట్ లేకపోవడం వల్ల…

Read More

ట్రాఫిక్ చలాన్లపై ఇక డిస్కౌంట్లు లేవు: నేరుగా బ్యాంక్ ఖాతాల నుంచే వసూలు చేయాలన్న సీఎం రేవంత్ ఆదేశాలు

ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై ఇకపై ఎలాంటి రాయితీలు ఉండవని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ట్రాఫిక్ చలాన్లపై డిస్కౌంట్లు ఇవ్వకూడదని, చలాన్లు పడిన వెంటనే వాహన యజమానుల బ్యాంక్ ఖాతాల నుంచే నేరుగా జరిమానా మొత్తాన్ని వసూలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ యూసఫ్‌గూడలోని విజయభాస్కర్ ఇండోర్ స్టేడియంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన “అరైవ్ అలైవ్” రోడ్డు భద్రతా కార్యక్రమంలో సీఎం పాల్గొని ఈ కీలక…

Read More

సైబరాబాద్‌లో ట్రాఫిక్ చలానాల దూకుడు: ఏడాదిలో రూ.239.37 కోట్ల జరిమానాలు

సైబరాబాద్‌లో ట్రాఫిక్ చలానాల వర్షం: ఏడాదిలో రూ.239.37 కోట్ల జరిమానాలు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ ఉల్లంఘనలపై విధించిన చలానాల మొత్తం ఈ ఏడాది గణనీయంగా పెరిగింది. 2025లో ఇప్పటివరకు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి మొత్తం రూ.239.37 కోట్ల చలానాలు విధించినట్లు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల వార్షిక నివేదిక వెల్లడించింది. ఇది గత ఏడాదితో పోలిస్తే రెట్టింపుకంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. సైబరాబాద్ సీపీ అవినాష్ షా మహంతి విడుదల చేసిన నివేదిక ప్రకారం,…

Read More

తెలంగాణలో తీవ్ర చలి: 28 జిల్లాల్లో 10 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు

తెలంగాణ రాష్ట్రాన్ని తీవ్ర చలి వణికిస్తోంది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు రాష్ట్రంలోని 28 జిల్లాల్లో 23 జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్‌కు దిగువగా నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలో అత్యల్పంగా 5.8 డిగ్రీల సెల్సియస్ నమోదు కావడంతో గత 10 ఏళ్ల రికార్డు బద్దలైంది. డిసెంబర్ రెండో వారంలో ఇంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే తొలిసారని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా డిసెంబర్ 12న…

Read More

కర్నూల్ బస్ ప్రమాదం: బైకర్ మత్తులో, డ్రైవర్ అర్హత సమస్యలు, 19 ప్రాణాలు కోల్పోయిన ఘోరం

కర్నూల్‌లో ఇటీవల చోటుచేసుకున్న ఘోర బస్ ప్రమాదంలో నూతన వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ప్రమాదానికి కారణమైన బైకర్ శివశంకర్ కు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రమాదానికి 20 నిమిషాల ముందు శివశంకర్ ఒక పెట్రోల్ బంక్‌ వద్ద బైక్‌తో విన్యాసాలు చేశాడు. పోలీసులు అతను మద్యపాన మత్తులో ఉన్నారని అనుమానిస్తున్నారు. శివశంకర్ బైక్‌ను డీ కొట్టడం వల్ల బస్సులో మంటలు చెలరేగాయి, ఈ ఘటనలో 19 మంది ప్రాణాలు…

Read More

కర్నూలు బస్సు దుర్ఘటనపై అడ్వకేట్ శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం — “ఇది ప్రమాదం కాదు, రాజకీయ హత్య”

కర్నూలు జిల్లాలో జరిగిన ప్రైవేట్ బస్సు దుర్ఘటనలో సుమారు 20 మంది ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటనపై అడ్వకేట్ పాదూరి శ్రీనివాస్ రెడ్డి తీవ్ర స్పందన వ్యక్తం చేశారు. ఓకే టీవీతో మాట్లాడుతూ ఆయన ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థల నిర్లక్ష్యం, ప్రభుత్వాల వైఫల్యం, మరియు రాజకీయ మాఫియా మధ్య ఉన్న నక్సస్ వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని అన్నారు. అడ్వకేట్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ —

Read More

కర్నూల్ బస్ ప్రమాదం – ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా పై ఆమాద్మీ పార్టీ నేత సుధాకర్ సంచలన వ్యాఖ్యలు

కర్నూల్ జిల్లాలో జరిగిన ఘోర బస్ ప్రమాదం మళ్లీ ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా పై చర్చ మొదలైంది. ఆమాద్మీ పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ డాక్టర్ ది. సుధాకర్ గారు ఈ ఘటనపై స్పందిస్తూ ప్రభుత్వాన్ని, ఆర్టీఏ అధికారులను, ప్రైవేట్ బస్ యజమానులను తీవ్రంగా తప్పుబట్టారు.సుధాకర్ గారు మాట్లాడుతూ — “ఇది కేవలం ప్రమాదం కాదు, ఇది గవర్నమెంట్ హత్యే. ప్రైవేట్ బస్సులు లీగల్ పేరుతో నడుస్తున్నా, అవన్నీ ఇల్లీగల్. ప్రతి బస్సు వెనుక మినిస్టర్ల మాఫియా ఉంది….

Read More

సీఎం రేవంత్ ఆదేశాలతో చెక్ పోస్టుల ఎత్తివేత — రవాణా శాఖలో ఏఐ మార్పులు, ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీపై ప్రజల ఆవేదన

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని రవాణా చెక్ పోస్టులను ఎత్తివేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ ఆధారంగా, కమిషనర్ ఉత్తర్వుల ప్రకారం బుధవారం సాయంత్రం 5 గంటలలోగా అన్ని చెక్ పోస్టులను మూసివేసి రికార్డులు జిల్లా కార్యాలయాలకు తరలించాలని ఆదేశించారు. చెక్ పోస్టుల్లో ఇంతకుముందు ఏసీబీ తనికీల్లో లెక్కల్లో లేని పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం…

Read More

కాకినాడలో అద్భుతం! లారీ కింద పడ్డ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు — సీసీటీవీ వీడియో వైరల్

సోషల్ మీడియాలో ఇటీవల వైరల్ అవుతున్న ఓ వీడియో అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. ఆ వీడియోలో ఒక వ్యక్తి కాంక్రీట్ మిక్సర్ లారీ కింద పడ్డా ప్రాణాలతో బయటపడ్డ ఘటన నిజంగా అద్భుతం అనిపిస్తోంది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ ప్రాంతంలో చోటుచేసుకుంది. సీసీటీవీ దృశ్యాల ప్రకారం, నరేందర్ అనే వ్యక్తి తన స్కూటీపై ప్రయాణిస్తుండగా, ఓ టర్నింగ్ వద్ద కాంక్రీట్ మిక్సర్ లారీని ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నించాడు. అయితే లారీ స్కూటీని స్వల్పంగా ఢీ కొట్టడంతో,…

Read More