ఇండస్ట్రీల పేరిట భూముల దోపిడీ: పారిశ్రామిక వాడలు వాణిజ్య కేంద్రాలుగా మారిన చరిత్ర

తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధి పేరుతో కేటాయించిన భూములు ఇప్పుడు వాణిజ్య కేంద్రాలుగా మారి భారీ దందాకు అడ్డా అవుతున్నాయి. గత 10 ఏళ్లుగా పారిశ్రామిక వాడల్లో జరుగుతున్న అక్రమాలపై అధికారులు కన్నుగప్పి ఉండగా, కొందరు రాజకీయ నాయకులు మరియు పరిశ్రమల పేరుతో భూములు పొందిన వాళ్లు పెద్ద ఎత్తున దుర్వినియోగం చేస్తున్నారు. పారిశ్రామిక పెట్టుబడుల కోసం కేటాయించిన భూముల్లో గోడౌన్‌లు, కార్ షోరూమ్‌లు, ఫంక్షన్ హాళ్లు, లగ్జరీ బిజినెస్ సంస్థలు నిర్మించడమే కాకుండా, విద్యా రంగంలో Johnson…

Read More