సాయి ఈశ్వర్ మృతి పై బీసీ సంఘాల ఆందోళన : తీన్మార్ మల్లన్న సహా పలువురి అరెస్ట్

మెడిపల్లిలో తీన్మార్ మల్లన్న ఆఫీస్ ముందు పెట్రోల్ పోసుకుని అగ్ని పెట్టుకున్న సాయి ఈశ్వరాచారి, గాంధీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. అనంతరం వైద్యులు పోస్టుమార్టం పూర్తి చేసి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. సంగారెడ్డి జిల్లా పోచారం గ్రామానికి చెందిన సాయి ఈశ్వర్ కుటుంబ పోషణ కోసం నగరానికి వచ్చి జగద్గిరిగుట్టలో నివసిస్తూ క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఆయనకు భార్య మరియు ముగ్గురు పిల్లలు ఉన్నారు. మరణ వార్త తెలిసిన వెంటనే…

Read More

హర్యాణాలో సీనియర్ ఐపీఎస్ పూరణ్ కుమార్ ఆత్మహత్య — కుల వివక్ష ఆరోపణలతో సంచలనం

హర్యాణాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి పూరణ్ కుమార్ తన సొంత రివాల్వర్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. పూరణ్ కుమార్ 2001 బ్యాచ్‌ ఐపీఎస్ అధికారి, ప్రస్తుతం హర్యాణాలో ఏడీజీపీగా పనిచేస్తున్నారు. దళిత వర్గానికి చెందిన ఆయన విద్యలో ప్రతిభావంతుడు, ఐఐఎం అహ్మదాబాద్‌ నుండి కంప్యూటర్ సైన్స్‌లో చదువుకున్నారు. నిజాయితీ, క్రమశిక్షణతో పేరు తెచ్చుకున్న ఈ అధికారి, పై అధికారుల వేధింపులతో జీవితాన్ని ముగించారు….

Read More